సాధారణంగా పెళ్లి బరాత్ సందర్భంగా వరుడు గుర్రంపై ఊరేగుతాడు. కానీ దానికి భిన్నంగా ఓ పెళ్లి కుమారుడు గాడిదపై ఊరేగాడు. ఎందుకంటే గుర్రం అందుబాటులో లేకపోవడంతో ఏకంగా గాడిదపై ఊరేగింపుగా పెళ్లికి వెళ్లాడు. ఫన్టాప్ అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ పో�
ఏపీలోని అన్నమయ్య జిల్లా మదనపల్లెలో పెళ్ళింట విషాదం నెలకొంది. పెళ్లి జరిగిన మూడవ రోజే వరుడు మృతి చెందాడు. వరుడి బంధువులు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇష్టం లేని పెళ్లిని తప్పించుకోవాలని చూసిన వరుడికి బంధువులు చుక్కలు చూపించారు. పెళ్లి సమయానికి ఆరోగ్యం బాగలేదని డ్రామాలు ఆడిన ఆ యువకుడిని చితకబాదారు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. హన్మకొండకు చెందిన ఎన్ఆర్ఐ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అన్
ఖమ్మం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లైన రెండు రోజులకే వరుడు అనుమానాస్పద స్ధితిలో మృతి చెందాడు.
పెళ్లినాటి జ్ఞాపకాలను గుర్తుంచుకోవాలి అంటే ఫోటోలు వీడియోలు ఉండాలి. అందుకనే పెళ్లిలో ఫోటో గ్రాఫర్, వీడియో గ్రాఫర్ ఉండి మధుర క్షణాలను నిక్షిప్తం చేస్తుంటారు. పెళ్లికి ఫోటోగ్రాఫర్ను తీసుకు రాలేదనే కారణంతో పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది ఉత్త
జగిత్యాల జిల్లాలో గుండెపోటుతో వరుని తండ్రి మృతి చెందాడు. గత సంవత్సరమే అతని చిన్న కుమారుడు కూడా చనిపోయాడు. దీంతో వారింట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి...
నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన ఒక యువకుడు రెండు రోజుల వ్యవధిలో రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. వీటిలొ ఒకటి రహస్యంగా చేసుకోగా.... ఇంకోకటి సీక్రెట్గా చేసుకున్నాడు.
కాసేపట్లో పెళ్లి.. వరుడు ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. తాను ఓ ఇంటి వాడిని కాబోతున్నాననే ఆనందం అతడిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పెళ్లి పనులన్నీ సజావుగా జరిగాయి. పెళ్లి తంతు జరుగుతోంది.
పెళ్లి సంబంధం వద్దన్నారనే కక్షతో యువతి ఫోటోలను మార్ఫింగ్ చేసి ఫేస్బుక్లో పోస్టు చేసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ను మేడిపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.
సోషల్ మీడియా ప్రభావమో మరో కారణమో కానీ.. ఈ మధ్య కాలంలో వింత పనులకు పెళ్లి మండపాలు వేదికవుతున్నాయి. తాళి కట్టే సమయంలో వధూవరులు చేసే పనులు వైరల్ అవుతున్నాయి. సరదా కోసం చేస్తున్నారో