Home » Bride
Kenya strange marriage : ప్రపంచ వ్యాప్తంగా ఉండే ప్రజలవి ఎన్నో సంస్కృతులు సంప్రదాయాలు.ఆచారాలు..అలవాట్లు. వింత వింత ఆచారాలు మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఇటువంటివి కూడా ఉంటాయా? అనిపిస్తాయి. ముఖ్యంగా పెళ్లిళ్ల విషయంలో ఈ ఆచారాలు మరింత ఆశ్చర్యానికి గురిచే
Tall, Slim Bride’ Not ‘Addicted To Social Media : పెళ్లి అంటే నూరేళ్ల పంట..అంతకంటే ముందు..పెళ్లి చూపులు నిర్వహిస్తుంటారు. అన్ని విషయాలు తెలుసుకోవాలి..వారి కుటుంబం ఎలాంటిదో తెలుసుకోవాలని ఇరువురు కుటుంబసభ్యులు ఆలోచిస్తుంటారు. కానీ..ప్రస్తుతం కాలం మారుతోంది. మార్పులు చ�
Terrifying Wedding Photoshoot : పెళ్లికి ముందు వెడ్డింగ్ ఫొటోషూట్ అనేది ఇప్పుడు కామన్.. ఏదైనా ఒక కాన్సెప్ట్ ఎంచుకుని ఆ విధంగా ఫొటో షూట్ చేస్తుంటారు. తమ లైఫ్ మెమెరీగా డిజైన్ చేస్తుంటారు.. కొన్ని వెడ్డింగ్ ఫొటోషూట్ లు డేంజరస్గా కూడా డిజైన్ చేస్తున్నారు.. ఇలాంటి ప�
పెళ్ళికి ముందు ఒకరిని ప్రేమించి, వేరోకరితో తాళి కట్టించుకున్న యువతికి పెళ్లి జరిగిన 3 గంటల్లోనే అది మూడు గంటల ముచ్చట అయ్యింది. ఈ ఘటన సినిమా టిక్ గా అనిపించినా…..కరీంనగర్ జిల్లా హుజూరా బాద్ లో సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటన చర్చనీయాంశం అయ్యింది.
వధువు ముస్లిం..వరుడు క్రిస్టియన్..హిందూ ప్రకారం పెళ్లి ఏంటీ అనుకుంటున్నారా ? అవును నిజంగానే జరిగింది. మతసామరస్యాన్ని చాటి చెబుతూ జరిగిన ఈ వివాహానికి హాజరైన..నూతన వధూ వరులను ఆశీర్వదించారు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో చోటు చేసుకు�
కరోన వైరస్ భారతదేశాన్ని గడగడలాడిస్తోంది. లక్షలాది సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. చైనా నుంచి వచ్చిన ఈ రాకాసి తొలుత కేరళ రాష్ట్రంలో పాజిటివ్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. కానీ పకడ్బంది చర్యలు తీసుకోవడంతో వైరస్ ను కట్టడి చేయగలిగింది అక్కడి ప్�
పచ్చని పందిట్లో పెళ్లైన 5వరోజే నవ వధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన తమిళనాడులోని తిరుపూర్ జిల్లాలో జరిగింది. ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో ఒక్కటైన ఆ జంటలో వధువు ఆత్మహత్య చేసుకునే సరికి ఆ కుటుంబం శోక సముద్రంలో మునిగి పోయింది. తిరుపూర్ జిల్లా త�
పెళ్లి మీద ఒక్కోక్కరికి ఒక్కో కోరిక ఉంటుంది. ఫలానా ఉద్యోగం చేసే అబ్బాయిని చేసుకోవాలని, అందంగా ఉండాలని ఇలా ఏవేవో కోరికలు ఉంటాయి. అలాగే ఆ అమ్మాయికి కోరికలు ఉన్నాయి. చిన్నకోరికే అయినా తల్లి తండ్రులు ఆమె మాటను పక్కన పెట్టి వాళ్లు అనుకున్నవిధంగా
కొన్ని గంటల్లో పెళ్లి.. కట్ చేస్తే బ్యూటీ పార్లర్లో వధువు హత్యకు గురైంది. పెళ్లి అలంకరణలో మేకప్ వేసుకుంటున్న సమయంలో వధువును ఎవరో గొంతు కోసి హత్య చేశారు. ఇంతకీ ఆమెను ఎవరూ హత్య చేసారు అన్నది మిస్టరీగా మారింది. మధ్యప్రదేశ్లోని రత్లం జిల్లాలో �
కోవిడ్ -19 నేపథ్యంలో విధించబడిన లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా అనేక పెళ్లిళ్లు ఆగిపోయిన విషయం తెలిసిందే. చాలా జంటలు తమ వివాహాలను వాయిదా వేసుకోగా,మరికొందరు మాత్రం లాక్ డౌన్ సమయంలోనే కేవలం కుటుంబసభ్యుల సమక్షంలో వివాహాలు చేసుకుంటున్నారు. అయ�