Home » Bridegroom
పెళ్లి చేసుకున్న కొత్త జంట సంతోషంలో ఉంటారు. కొత్తగా మొదలుపెట్టబోతున్న జీవితం గురించి కలలు కంటారు. కానీ ఇప్పుడు కొన్ని పెళ్లిళ్లు పెళ్లిరోజే పెటాకులు అవుతున్నాయి. వేదికపైనే కొట్టుకున్న ఓ జంట వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు. ఇక పెళ్లైనా కలిసి జీవించడానికి కూడా విధి రాతలో ఉండాలి కదా.. అప్పుడే పెళ్లితో ఒకటైన జంట పెళ్లి వేదికపైనే విడిపోయారు. కారణం తెలిస్తే షాకవుతారు. చైనాలో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు వైరల్ అవుతోంది.
పెళ్లికి ముందు ఫోటో షూట్ లు, పెళ్లిళ్లలో రీల్స్ ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. ఇక వధూవరుల తరపు ఫ్రెండ్స్ చేసే సందడి కామనే. తాజాగా ఓ పెళ్లికొడుకు ఫ్రెండ్స్ చేసిన ప్రాంక్ ఘోరంగా ఫెయిలై ఆ కొత్త జంటకు ట్రబుల్ ఇచ్చింది. కాసేపు ఆ వేడుకలో వాతావరణం
తప్పతాగి పడిపోయిన ఓ పెళ్లికొడుకు మరికొన్ని గంటల్లో తన పెళ్లి అనే విషయాన్ని మర్చిపోయాడు. తనకు ఇష్టం లేని పెళ్లి చేయడంతో తప్ప తాగిన ఓ నూతన వధువు పోలీస్ స్టేషన్లో చిందులు తొక్కింది.
అమ్మాయిలు తమకు నచ్చనిదాన్ని భరించడానికి ఇష్టపడడం లేదు. సందర్భం ఏదైనా ముఖం మీదే తాడోపేడో తేల్చుకుంటున్నారు. అది పెళ్లి స్టేజ్ అయినా సరే. కొద్ది రోజుల క్రితం వరుడు విగ్గు పెట్టుకున్నాడని తెలిసి వధువు పీటల మీద ఉన్న పెళ్లిని రద్దు చేసుకుంది. మర
అత్తింటి వారు పెళ్లికి కానుకగా ఇచ్చిన కారుతో అత్తనే ఢీకొట్టి చంపాడో అల్లుడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్, ఇతావా జిల్లాలోని అక్బర్ పూర్ గ్రామంలో మంగళవారం రాత్రి జరిగింది.
ఓరి నాయనో.. ఆమెను పెళ్లి చేసుకోవాలంటే ఇన్ని రూల్సా..?! కాస్త ఓవర్ గా అనిపిస్తుందే..! అనిపించేలా ఉంది ఓ అమ్మాయి తనకు కావాల్సిన వరుడు ఎలా ఉండాలో ఏం చదవాలో..ఎక్కడ చదివి ఉండాలో వంటి పలు అంశాల గురించి పెట్టిన రూల్స్ చూస్తే..
గతేడాది ఆగష్టులో ‘బుల్లెట్టు బండి’ పాటతో సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యింది సాయి శ్రియ-అశోక్ జంట. ఇప్పుడు మరోసారి ఆ జంట వార్తల్లోకెక్కింది. కారణం.. సాయి శ్రియ భర్త అశోక్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోవడమే.
జనగామ జిల్లా పెద్దపహాడ్లో విషాదం చోటుచేసుకుంది. పురుగుల మందు తాగి నవ వరుడు సాయి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమించిన యువతిని సాయి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరికీ గ్రాండ్గా పెళ్లి చేస్తానని యువతి తండ్రి చంద్రయ్య నమ్మించి రప్పించాడు.
తన కోరిక తీర్చాల్సిందే..అంటూ పెళ్లి కొడుకు చేసిన డిమాండ్కు వధువు కుటుంబం షాక్ తిన్నది. తీవ్ర ఆగ్రహానికి గురైన గ్రామస్తులు చితకబాదారు.