Home » Bridge
బాలింతను అలాగే మోస్తూ పెద్దేరువాగు దాటించారు. దీనిపై మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పందించారు.
త్రిపురలో ఖొవాయి-హరీనా మధ్య 135 కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కొబ్బరికి కనీస మద్దతు ధర నిర్ణయించింది కేంద్రం.
మెచ్చి నదిపై నిర్మిస్తున్న బ్రిడ్జీ పిల్లర్ కూలినట్లు ఎన్ హెచ్ఏఐ ప్రాజెక్ట్ డైరెక్టర్ అరవింద్ కుమార్ పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు కోసం ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నార�
భాగల్పూర్ కేబుల్ బ్రిడ్జి కుప్పకూలిన ఘటనపై బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆయన ఆదేశించారు.
బస్సు అదుపుతప్పి నదిపై ఉన్న బ్రిడ్జీ రెయిలింగ్ ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.
పిల్లలు స్కూల్ కి బస్సులో, ఆటోలో వెళ్లి గుమ్మం ముందు దిగేలోపు పేరెంట్స్ కంగారు పడిపోతారు. అక్కడ పిల్లలు స్కూల్కి వెళ్లి, రావడమే ఓ పెద్ద పరీక్ష. రోజూ బిడ్డల ప్రాణాలు పణంగా పెట్టి చదువులకు పంపుతున్నారు. అసలు ఏంటి అక్కడ పరిస్థితి? చదవండి.
బిహార్లో ఒక బ్రిడ్జి ప్రారంభం కూడా కాకుండానే కూలిపోయింది. 206 మీటర్ల పొడవు కలిగిన ఈ బ్రిడ్జి కోసం రూ.13 కోట్లు వెచ్చించారు. 2017లోనూ పూర్తైంది ఈ బ్రిడ్జి. వివిధ కారణలతో ఇంతకాలం ప్రారంభం కాలేదు.
రెండవ బ్రిడ్జి వచ్చినప్పుడు బ్రిడ్జికి అతడు అభిముఖంగా ఉన్నాడు. వెనకాల నుంచి బ్రిడ్జి అంచు ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన అతడిని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ లాభం లేకపోయింది. అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. అతడు డ�
కేబుల్ బ్రిడ్జి కూలిన స్థలాన్ని పరిశీలించిన అనంతరం మోదీ.. మోర్బి జిల్లా సివిల్ ఆసుపత్రికి వెళ్లే అవకాశం ఉంది. కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో దాదాపు 100 మందికి చికిత్స అందుతోంది. వారిలో చాలా మందికి మోర్బి జిల్లా సివిల్ ఆసుపత్రిలోనే చికిత్స అందుతు
హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చక్కీ నది నిండి ఉగ్రరూపం దాల్చింది. కంగ్రా జిల్లాలోని నీటి ఉద్ధృతికి చక్రీ రైల్వే బ్రిడ్జి కుప్పకూలింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల�