BRIJESH PATEL

    IPL Mega-Auction : రెండు రోజులపాటు ఐపీఎల్ మెగా వేలం.. తేదీలు ఇవే..

    January 11, 2022 / 08:11 PM IST

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మెగా వేలానికి ముహుర్తం ఖరారైంది. ఐపీఎల్ 2022 మెగా వేలం రెండు రోజుల పాటు జరుగనుంది. ఈ మేరకు ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ ఒక ప్రకటనలో వెల్లడించారు.

    IPL 2020: UAEలో IPL ఆడటానికి అనుమతి వచ్చేసింది

    August 10, 2020 / 08:03 PM IST

    కేంద్ర ప్రభుత్వం నుంచి బీసీసీఐకి అనుమతి వచ్చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్ ను యూఏఈలో ఆడేందుకు ఆమోదం తెలిపినట్లు ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ సోమవారం ప్రకటించారు. సెప్టెంబర్ 19నుంచి నవంబరు 10వరకూ మూడు సిటీలు షార్జా, అబు దాబి, దుబాయ్ ల�

    బీసీసీఐ సెక్రటరీగా అమిత్ షా కొడుకు

    October 14, 2019 / 06:09 AM IST

    బీజేపీ చీఫ్,కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు జై షా బీసీసీఐ సెక్రటరీ పదవికి ఎంపిక అయినట్లు తెలుస్తోంది. కేంద్ర ఆర్థిక,కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ తమ్ముడు అరుణ్ దుమాల్ బీసీసీఐ ట్రెజరర్ గా ఎంపిక అయినట్లు బీసీసీఐ ఉన్న�

10TV Telugu News