Home » Britain
అంగరంగ వైభవంగా కింగ్ చార్లెస్ పట్టాభిషేకం
అట్టహాసంగా బ్రిటన్ రాజు చార్లెస్ పట్టాభిషేకం ఏర్పాట్లు
బ్రిటన్ రాజు చార్లెస్ III పట్టాభిషేకం కోహినూర్ వజ్రం లేకుండానే పట్టాభిషేకం జరుగనుంది. మరి బ్రిటన్ రాజప్రాసాదం ఇటువంటి నిర్ణయం ఎందుకు తీసుకుంది? కోహినూర్ వజ్రం కనిపించకుండానే 70 ఏళ్ల తరువాత తొలిరాజు చార్లెస్ పట్టాభిషేకం ఎందుకు జరుగనుంది? ద�
బ్రిటన్ రాజకుటుంబ వారసుల వివాహాలు, ప్రేమ గాథల్లో ఎన్నెన్నో ట్విస్టులు.కింగ్ చార్లెస్ III, ఆయన భార్య కెమిల్లా మరికొన్ని రోజుల్లో బ్రిటన్ రాజుగా,రాణిగా కిరీటధారణ చేయబోతున్న సందర్భంగా వారి ప్రేమ గాథ దాంట్లో దాగున్న ట్విస్టుల గురించి తెలుసుకుం�
డబ్బు కోసం ఎన్నో మాయలు, మోసాలు, దారుణాలు.. అమ్మాలేదు, అక్కాచెల్లీ లేదు. డబ్బుల కోసం సొంతమనుషుల్నే కడతేర్చుతున్నారు. రక్త సంబంధం లేదు..స్నేహ బంధం లేదు. డబ్బుల కోసం స్నేహితుడి శవాన్ని రెండేళ్లు ప్రిడ్జ్ లో పెట్టిన దారుణం బయటపడింది.
బ్రిటన్లోని భారత హైకమిషన్ కార్యాలయంపై దాడిని ప్రధాని మోదీ రిషి సునక్తో సంభాషించారు. ఈ అంశంపై స్పందించిన రిషి సునక్.. భారత్ హై కమిషన్పై జరిగిన దాడి ఏ మాత్రం అమోదయోగ్యం కాదని అన్నారు.
ఆరు నెలల్లోపే పుట్టిన ముగ్గురు కవలలు గిన్నీస్ రికార్డ్ క్రియేట్ చేశారు. ఈ ముగ్గురు పిల్లలు ప్రపంచంలోనే అతితక్కువ కాలం తల్లి గర్భంలో ఉన్న కవలలు(ట్రిప్లెట్స్)గా గిన్నిస్ రికార్డ్ క్రియేట్ చేశారు.
ఇదే విషయమై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. లండన్లోని భారత హైకమిషనరేట్ ముందున్న త్రివర్ణ పతాకాన్ని తొలగించే ప్రయత్నం జరిగిన చాలా తరువాత లండన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వాస్తవానికి ఇదే భార�
కొత్త చట్టం ప్రకారం ఇకపై వలసదారుల్ని బ్రిటన్లోకి అనుమతించారు. అనేక దేశాల నుంచి బ్రిటన్ సహా జర్మనీ, ఫ్రాన్స్ వంటి యూరప్ దేశాలకు అక్రమంగా వలస వస్తుంటారు. నిజానికి ఇతర యూరప్ దేశాలతో పోలిస్తే బ్రిటన్కు వచ్చే వారి సంఖ్య తక్కువే. అయినప్పటికీ అక
మరో మూడు నెలల్లో బ్రిటన్ రాజు చార్లెస్ 3 పట్టాభిషకం జరుగనుంది. ఈ సమయంలో రాజవంశం కీలక నిర్ణయం తీసుకుంది. పట్టాభిషేకంలో కోహీనూర్ వజ్రాన్ని వినియోగించకూడదని ప్రతిపాదించింది.