Home » Britain
మాంద్యం భయాలతో ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నాయి. అదే సమయంలో డాలర్తో పోలిస్తే బ్రిటన్ పౌండ్ విలువ భారీగా పతనమైంది. దీంతో ఇంగ్లాండ్ సెంట్రల్ బ్యాంక్ రంగంలోకి దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఇ
బ్రిటన్ ప్రిన్స్ హ్యారీని మేఘన్ మార్కెల్ బెదిరించి పెళ్లిచేసుకున్నారా...? అవుననే అంటున్నారు రాజకుటుంబం వార్తలను కవర్ చేసే టైమ్స్ జర్నలిస్ట్. రాజకుటుంబంపై ఆయన రాసిన కర్టియర్స్: ద హిడెన్ పవర్ బిహైండ్ ది క్రౌన్ అనే పుస్తకంలో సంచలన విషయాలు వెల�
ఇటీవల మరణించిన బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలు సోమవారం జరగబోతున్నాయి. దీనికోసం బ్రిటన్ భారీగా ఖర్చు చేస్తోంది. ప్రపంచ దేశాధినేతలు హాజరవుతున్నందున వారి భద్రత, ఇతర అవసరాల కోసం దాదాపు 9 మిలియన్ డాలర్లు ఖర్చు చేయబోతున్నారని సమాచారం.
బ్రిటన్ రాజుగా ఎలిజబెత్-II కుమారుడు, వారసుడు ప్రిన్స్ ఛార్లెస్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఎలిజబెత్-II రెండు రోజుల క్రితం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘ఆక్సెషన్ కౌన్సిల్’ సభ్యులు ప్రిన్స్ ఛార్లెస్ ను రాజుగా ప్రకటించారు. దీంత
క్వీన్ ఎలిజబెత్ తర్వాత బ్రిటన్ రాజుగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు ఆమె పెద్ద కుమారుడు ప్రిన్స్ ఛార్లెస్. ఆయన వయసు 73 సంవత్సరాలు. అదిపెద్ద వయసులో ఈ బాధ్యతలు స్వీకరించబోతున్నారు ప్రిన్స్ ఛార్లెస్.
ఎలిజబెత్-II ఆరోగ్య పరిస్థితిపై ఆమె కుటుంబ సభ్యులకు అధికారులు పూర్తి సమాచారం అందించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారు వెంటనే స్కాట్లాండ్ బల్మోరల్ కోటకు బయలుదేరారు. వారిలో ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్కెల్ దంపతులు కూడా ఉన్నారు ఎలిజబెత్-IIకి �
బ్రిటన్ చరిత్రలో అత్యంత సుదీర్ఘ కాలంగా రాణిగా కొనసాగుతున్నారు ఎలిజబెత్-II. బ్రిటన్ రాణిగా ఆమె 25 ఏళ్ళ వయసు(1952) నుంచి ఆ హోదాలో ఉన్నారు. ఆమె మరణిస్తే రాజ కుటుంబ సంప్రదాయాలు, ఆమెకు ఉన్న అర్హతల ప్రకారం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది. బ్ర�
బ్రిటన్ ప్రధాని పదవికి బోరిస్ జాన్సన్ అధికారికంగా రాజీనామా చేశారు. అనంతరం లిజ్ ట్రస్ ఆ బాధ్యతలు స్వీకరించారు. ఇవాళ క్వీన్ ఎలిజబెత్-IIను కలిసిన బోరిస్ జాన్సన్ రాజీనామా లేఖను సమర్పించారు. ఆయన రాజీనామాను ఎలిజబెత్-IIను అంగీకరించారు. దీంతో ఆయన ప్ర�
ఇటీవలే బ్రిటన్ ను అధిగమించి ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన భారత్ భవిష్యత్తులో మరింత పుంజుకోనుందని నిపుణులు అంటున్నారు. 2030 నాటికి ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించనుందని చెప్పారు. భారత్ మూ
బ్రిటన్ ప్రధాని ఎన్నికకు సంబంధించి ఓటింగ్ ప్రక్రియ ఇవాళ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. దీంతో ఈ నెల 5న కన్జర్వేటివ్ పార్టీ కొత్త అధినేత, బ్రిటన్ ప్రధాని పేరును ప్రకటిస్తారు. బ్రిటన్ ప్రధాని పదవి నుంచి బోరిస్ జాన్సన్ వైదొలగుతున్న నేపథ్యంల