Home » BRS mlc kavitha
ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో సీఎం కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. 9వ తేదీన విచారణకు రావాలని నోటీసులిచ్చింది. దీంతో కవిత 9న విచారణకు రాలేనని 15 తరువాతే విచారణకు వస్తాను అంటూ లేఖ రాశారు.