నారసింహుడిని దర్శించుకున్న ముగ్గురు సీఎంలు
యాదాద్రికి చేరుకున్న నలుగురు సీఎంలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు శుభవార్త అందించింది. మరోసారి రైతుబంధు నిధులను విడుదల చేసింది. మరో రూ.550.14 కోట్ల రైతుబంధు నిధులు మంగళవారం విడుదల చేశారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ తోపాటు మూడు రాష్ట్రాల సీఎంలు యాదాద్రి చేరుకున్నారు. సీఎం కేసీఆర్ తోపాటుఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కేరళ సీఎం పినరయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, చేరుకున్నారు. రెండు చాపర్లలో నలు
నేడు ఖమ్మంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆవిర్భావ సభ జరుగనుంది. బీఆర్ఎస్ సభకు సర్వం సిద్ధమైంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవార్, కేరళ సీఎం పినరయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలే
కేరళ, ఢిల్లీ, పంజాబ్ సీఎంలతో పాటు యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ మంగళవారం రాత్రి హైదరాబాద్ చేరుకుంటారు. బుధవారం ఉదయం 11గంటలకు సీఎం కేసీఆర్తో కలిసి యాదగిరిగుట్టకు చేరుకుంటారు. అక్కడి నుంచి ఖమ్మం చేరుకొని ఖమ్మంలో కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గ�
మొత్తం 100 ఎవరాల విస్తీరణంలో ఈ సభ జరగనుంది. పార్కింగ్ కోసం 20 పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. వెయ్యి మంది వాలంటీర్లను సభ కోసం అందుబాటులో ఉంచారు.
సీఎం కేసీఆర్ ఇవాళ మహబూబాబాద్, కొత్తగూడెం భద్రాద్రి జిల్లాల్లో పర్యటించనున్నారు. రెండు జిల్లాల్లో కలెక్టరేట్ భవనాలను ప్రారంభిస్తారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలను ప్రారంభిస్తారు. రెండు జిల్లాల్లో తలపెట్టిన సభల్లో కేసీఆర్ పాల్గ�
సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎంపీ జీవీఎల్ మండిపడ్డారు. ఏపీ ప్రజలను తిట్టి ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఏపీలో రాజకీయాలు చేస్తారు? అంటూ ప్రశ్నించారు. ఏపీ ఆహారాలను చులకన చేసి మాట్లాడారు? ఆంధ్రా పార్టీలు, పాలకులు అవసరమా? ఏపీ ప్రజలు, నాయకులు తెలంగాణను దోచు�
బీఆర్ఎస్ ను బలపరిచి గెలిపించుకోండి. భారత్ దేశవ్యాప్తంగా ఏడాదంతా దేశ రైతాంగానికి ఉచిత విద్యుత్ ఇస్తాం. దళిత బిడ్డలందరికీ దళితబంధు అమలు చేస్తాం.