సీఎం కేసీఆర్ ఇవాళ మహబూబాబాద్, కొత్తగూడెం భద్రాద్రి జిల్లాల్లో పర్యటించనున్నారు. రెండు జిల్లాల్లో కలెక్టరేట్ భవనాలను ప్రారంభిస్తారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలను ప్రారంభిస్తారు. రెండు జిల్లాల్లో తలపెట్టిన సభల్లో కేసీఆర్ పాల్గ�
సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎంపీ జీవీఎల్ మండిపడ్డారు. ఏపీ ప్రజలను తిట్టి ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఏపీలో రాజకీయాలు చేస్తారు? అంటూ ప్రశ్నించారు. ఏపీ ఆహారాలను చులకన చేసి మాట్లాడారు? ఆంధ్రా పార్టీలు, పాలకులు అవసరమా? ఏపీ ప్రజలు, నాయకులు తెలంగాణను దోచు�
బీఆర్ఎస్ ను బలపరిచి గెలిపించుకోండి. భారత్ దేశవ్యాప్తంగా ఏడాదంతా దేశ రైతాంగానికి ఉచిత విద్యుత్ ఇస్తాం. దళిత బిడ్డలందరికీ దళితబంధు అమలు చేస్తాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ ను నియమిస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. సంక్రాంతి తర్వాత ఏపీలో బీఆర్ఎస్ కార్యకలాపాలు పెరుగుతాయని చెప్పారు.
తిరుమలలో తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పోలవరం పూర్తి చేయడం కేసీఆర్ కే సాధ్యమవుతుందన్నారు. ఏపీ అభివృద్ధి బీఆర్ఎస్ వల్లే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్కు వైసీపీ మద్దతు విషయంలో.. YCP నేత కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జాతీయ పార్టీలకు వైసీపీ మద్దతు ఉుంటుంది అంటూ..
Minister KTR: హైదరాబాద్ కొత్తగూడలో నిర్మించిన ఫ్లైఓవర్ను మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుత�
ఢిల్లీలో కేసీఆర్ రాజ శ్యామల యాగం..
ఐదు రోజులు ఢిల్లీలోనే గులాబీ బాస్ మకాం
భారత రాష్ట్ర సమితికి కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గులాబీ బాస్ కేసీఆర్ దేశ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. దేశ రాజధాని ఢిల్లీలో బీఆర్ఎస్ తాత్కాలిక పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించనున్నారు. అక్కడి రాజశ్యామల యాగం కూడా నిర్వహించ�