Home » BRS
సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరికలతో.... ప్రభుత్వం హిట్లిస్టులో ఉన్న గులాబీ ఎమ్మెల్యేలు ఎవరన్న చర్చ జరుగుతోంది. 38 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ఇప్పటికే 10 మంది కాంగ్రెస్ గూటికి చేరారు. ఇక మిగిలిన వారిలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్�
ధరణి పేరుతో దాదాపు 2లక్షల కోట్ల స్కామ్ జరిగిందని గతంలో మీరు ఆరోపించారు. దానిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు.
ఇది ఉద్యమాల గడ్డ. దబాయింపులకు తావు లేదు. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే దాకా కాంగ్రెస్ పార్టీ వెంటబడతాం.
తెలుగు రాజకీయాల్లో ఆగస్టు నెలకో ప్రత్యేకస్థానం ఉంది. ఏడాదిలో 12 నెలలు ఉంగా, ఆగస్టు వచ్చిందంటే పాలకులు ఉలిక్కి పడుతుంటారు. దీనికి గత అనుభవాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ సీఎంగా ఉండగా, రెండు సార్లు ఆగస్టు నెలలోనే పదవీ గ
ఒక సభ్యునికి మైక్ ఇవ్వొద్దనే అధికారం బీఆర్ఎస్ సభ్యులకు ఎక్కడిది? బీఆర్ఎస్ తీరును ఓపికతో చూస్తున్నాం.
రైతుల ఆవేదన తొలగించేలా, భూములపై హక్కులు కల్పిస్తూ సమగ్ర చట్టం తీసుకొస్తాం. త్వరగా కొత్త రెవెన్యూ చట్టం తీసుకు రావాలని ప్రజలు అడుగుతున్నారు.
ఇక్కడ భూమి ఉంటే చాలు బతకవచ్చు అనేలా సిటీ నిర్మాణం చేస్తాం. ఫార్మా సిటీలో భూములు కోల్పోయిన వారికి ప్లాంట్స్ ఇచ్చి వదిలేయడం కాదు. వారికి అద్భుతంగా ఇక్కడ అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తాం. ప్రజా ప్రభుత్వం మా కోసం పని చేస్తుందని ప్రజలు అనుకునే �
సీఎం వ్యాఖ్యల వెనుక ఇంత స్టోరీ ఉందని తెలియక.. ఎవరికి తోచింది వారు చర్చించుకుంటున్నారు. అటు సీఎం రేవంత్, ఇటు మంత్రి సీతక్క కామెంట్లను బేస్ చేసుకుని బీఆర్ఎస్ రాద్ధాంతం చేస్తుండటంతో.. అసలు విషయమేంటో హస్తం పార్టీ నేతలు ఆఫ్ ద రికార్డులో చెబుత�
ఆ సమావేశానికి మాజీ మంత్రి హరీశ్రావును చీఫ్ గెస్ట్గా ఆహ్వానించినట్లు చెబుతున్నారు. హరీశ్రావు కూడా జగిత్యాల వస్తానని చెప్పగా, సమావేశానికి అన్ని ఏర్పాట్లు చేశారట సంజయ్.
స్మార్ట్ మీటర్లు పెడితే ప్రతి నెల రైతులు ఎంత విద్యుత్తు వినియోగించుకున్నారో లెక్కలు తీస్తారు. ఆ తరువాత మెల్లమెల్లగా విద్యుత్ బిల్లులు వసూలు చేసే ప్రమాదం పొంచి ఉందన్న చర్చ జరుగుతోంది.