Home » brutal
brutal murder : గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం గొరిజవోలు గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అదృశ్యమైన బాలుడు దావల యశ్వంత్ కుమార్ (8) దారుణ హత్యకు గురయ్యాడు. ఇతని డెడ్ బాడీ గొరిజవోలు, సంక్రాంతి పాడు మధ్యలో ఉన్న వాగులో ఆదివారం లభ్యమైంది. పోలీసులు తెలిపిన �
ఏపీలో అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి. కామాంధులు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు. అభం..శుభం తెలియని పసిపిల్లలపై ఆకృత్యాలకు తెగబడుతున్నారు. దిశా చట్టం తీసుకొచ్చిన తర్వాత కూడా పరిస్థితిలో ఏ మాత్రం మార్పు కనబడడం లేదు. గుంటూరు జిల్లాలో నేపాల్ బ
అరవింద సమేత సినిమా చూస్తే అందులో కథ గురించి తెలిసే ఉంటుంది. ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఐదు రూపాయలు కోసం హత్య జరుగుతుంది. ఇదే సినిమా కథకు మూలం. ఇది వాస్తవానికి జరిగే అవకాశం లేదు అనుకుంటుంటాం కదా? కానీ ఇదే జరి
జైపూర్ సెంట్రల్ జైల్లో దారుణం జరిగింది. పుల్వామా దాడికి నిరసనగా జైల్లో శిక్ష అనుభవిస్తున్న పాక్ కి చెందిన ఓ ఖైదీని తోటి భారత ఖైదీలు దారుణంగా హింసించి చంపిన ఘటన ఇప్పుడు చర్చనీయాంశమైంది.గూఢచర్యానికి పాల్పడ్డాడన్న ఆరోపణలతో అరెస్ట్ అ