Home » BSP president RS Praveen Kumar
తెలంగాణ కోసం త్యాగం చేసింది బీసీ, ఎస్సీ, ఎస్టీ బహుజనులేనని స్పష్టం చేశారు. కొత్తగూడెం నియోజకవర్గ బీఎస్పీ అభ్యర్థిగా యెర్రా కామేష్ ను ప్రకటించారు.
పోడు భూములకు పట్టాలు పారదర్శకంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అర్హత ఉన్న నాలుగు లక్షల గిరిజనులకు పోడు పట్టాలు ఇవ్వాలని తెలిపారు.