-
Home » Budameru
Budameru
వారికి కొత్త ఇళ్లు..! ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
ఇక వరద వల్ల 2లక్షల 15వేల హెక్టార్లలో వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని అంచనా వేసింది ప్రభుత్వం.
మంత్రివర్గ సమావేశంలో కీలక అంశాలపై చర్చ..!
ఈ నెల 18వ తేదీన ఉదయం 11 గంటలకు మంత్రివర్గం సమావేశం కానుంది.
బుడమేరుకు మళ్లీ పెరిగిన వరద.. పరివాహక ప్రాంతాల్లో రెడ్ అలర్ట్
విజయవాడ ప్రజలకు బుడమేరు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇటీవల బెజవాడలో కురిసిన కుండపోత వర్షాలకుతోడు బుడమేరలోకి రికార్డు స్థాయిలో వరదనీరు చేరడంతో
బుడమేరు గండ్లు పూడ్చివేత పనులు పూర్తి.. మంత్రులు, అధికారులను అభినందించిన చంద్రబాబు
బుడమేరు గండ్లను పూర్తిగా పూడ్చివేశారు. ఇప్పటికే రెండు గండ్లు పూడ్చివేసిన అధికారులు.. శనివారం మూడో గండిని పూడ్చివేసే పనుల్లో నిమగ్నమయ్యారు. అయితే, గండి నుంచి నీరు బయటకు రాకుండా
బుడమేరు గండ్లు పూడ్చివేతకు రంగంలోకి దిగిన ఆర్మీ.. ముమ్మరంగా మూడో గండి పూడ్చివేత పనులు
సీఎం చంద్రబాబు నాయుడు అభ్యర్థన మేరకు బుడమేరు గండ్లు పూడ్చే పనుల్లో పాల్గొనేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 40 మంది ఆర్మీ ఇంజనీర్ల బృందంను పంపించింది.
తప్పిన వాయుగుండం ముప్పు.. ఇవాళ ఏపీలోని 13జిల్లాలకు భారీ వర్ష సూచన
రాబోయే రెండు రోజుల్లో ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలకు వాయుగుండం చేరువగా వెళ్లే అవకాశం ఉంది. వాయుగుండం కారణంగా రాజస్థాన్ రాష్ట్రంలోని
సీఎం చంద్రబాబుకు తృటిలో తప్పిన పెను ప్రమాదం.. సడెన్గా దూసుకొచ్చిన ట్రైన్..
బుడమేరు ప్రవాహం సరిగా కనిపించడం లేదని రైల్వే ట్రాక్ ఎక్కారు చంద్రబాబు. అదే సమయంలో ట్రైన్ రావడంతో అంతా ఆందోళనకు గురయ్యారు.
విజయవాడలో మునిగిన లక్షలాది బైకులు, మెకానిక్ షాపులకు వాహనదారుల క్యూ..
మెకానిక్ షాపులకు బైకులు భారీగా వస్తుండటంతో మెకానిక్ లు ఫుల్ బిజీ అయిపోయారు.
ఆక్రమణల వల్లే బుడమేరు సగం నగరాన్ని ముంచేసింది.. వైసీపీ నేతలకు పవన్ కల్యాణ్ కీలక సూచన
నేను బయటకి రావడం లేదని వైసీపీ నేతలు పదేపదే విమర్శలు చేస్తున్నారు. ఈ విషయంపై నేను ఇప్పటికే క్లారిటీ ఇచ్చాను. నేను గ్రౌండ్ లోకి వస్తే సహాయక చర్యలకు
బుడమేరుకు మళ్లీ పెరుగుతున్న వరద ప్రవాహం.. మంత్రి లోకేశ్ ఆదేశాలతో అధికారులు కీలక నిర్ణయం
కొల్లేరు సరస్సులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. బుడమేరు, రామిలేరు, తమ్మిలేరుల ప్రవాహాలరాకతో విజయవాడను ముంచెత్తిన బుడమేరు.. కొల్లేరులో కలుస్తుంది.