Home » Budameru
ఇక వరద వల్ల 2లక్షల 15వేల హెక్టార్లలో వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని అంచనా వేసింది ప్రభుత్వం.
ఈ నెల 18వ తేదీన ఉదయం 11 గంటలకు మంత్రివర్గం సమావేశం కానుంది.
విజయవాడ ప్రజలకు బుడమేరు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇటీవల బెజవాడలో కురిసిన కుండపోత వర్షాలకుతోడు బుడమేరలోకి రికార్డు స్థాయిలో వరదనీరు చేరడంతో
బుడమేరు గండ్లను పూర్తిగా పూడ్చివేశారు. ఇప్పటికే రెండు గండ్లు పూడ్చివేసిన అధికారులు.. శనివారం మూడో గండిని పూడ్చివేసే పనుల్లో నిమగ్నమయ్యారు. అయితే, గండి నుంచి నీరు బయటకు రాకుండా
సీఎం చంద్రబాబు నాయుడు అభ్యర్థన మేరకు బుడమేరు గండ్లు పూడ్చే పనుల్లో పాల్గొనేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 40 మంది ఆర్మీ ఇంజనీర్ల బృందంను పంపించింది.
రాబోయే రెండు రోజుల్లో ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలకు వాయుగుండం చేరువగా వెళ్లే అవకాశం ఉంది. వాయుగుండం కారణంగా రాజస్థాన్ రాష్ట్రంలోని
బుడమేరు ప్రవాహం సరిగా కనిపించడం లేదని రైల్వే ట్రాక్ ఎక్కారు చంద్రబాబు. అదే సమయంలో ట్రైన్ రావడంతో అంతా ఆందోళనకు గురయ్యారు.
మెకానిక్ షాపులకు బైకులు భారీగా వస్తుండటంతో మెకానిక్ లు ఫుల్ బిజీ అయిపోయారు.
నేను బయటకి రావడం లేదని వైసీపీ నేతలు పదేపదే విమర్శలు చేస్తున్నారు. ఈ విషయంపై నేను ఇప్పటికే క్లారిటీ ఇచ్చాను. నేను గ్రౌండ్ లోకి వస్తే సహాయక చర్యలకు
కొల్లేరు సరస్సులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. బుడమేరు, రామిలేరు, తమ్మిలేరుల ప్రవాహాలరాకతో విజయవాడను ముంచెత్తిన బుడమేరు.. కొల్లేరులో కలుస్తుంది.