-
Home » buildings
buildings
బుద్ధి మార్చుకోని చైనా.. ఒకపక్క స్నేహం అంటూనే.. మరోవైపు సరిహద్దుల్లో భారీ రక్షణ నిర్మాణాలు.. అసలేం జరుగుతుందంటే?
China building new defence site near India border : చైనా ఒకవైపు భారత్ కు స్నేహ హస్తం అందిస్తున్నట్లు నటిస్తూనే మరోవైపు సరిహద్దుల్లో ..
Building Construction Demolition Banned : ఢిల్లీలో బాగా తగ్గిన గాలి నాణ్యత.. భవన నిర్మాణాలు, కూల్చివేతలు నిషేధం
ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యం కారణంగా గాలి నాణ్యత బాగా తగ్గిపోయింది. ఈ మేరకు ఎయిర్ క్వాలిటీ కమిషనర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. భవన నిర్మాణాలు, కూల్చివేతలపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
CM Jagan : ఉద్యోగులకు నిర్మించిన భవనాలు లీజుకు ఇచ్చేందుకు సీఎం జగన్ ఆమోదం
ముందుగా ఒక యూనిట్ భవనాన్ని లీజు ప్రాతిపదికన విట్ యూనివర్సిటీకి ఇవ్వాలని ఆలోచన చేస్తోన్నారు. ఒక టవర్ లోని 120 ఫ్లాట్ లను లీజుకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. గ్రూప్ -డి ఉద్యోగుల కోసం నిర్మించిన భవనాల లీజుకు ఇచ్చేందుకు త్వరలోనే ఉత్తర్వులు జార�
Beggars InCome : ఈ బిచ్చగాళ్లు సంపాదన మామూలుగా లేదుగా..ఉద్యోగుల ఆదాయం వీళ్లముందు బలాదూర్
ఎక్కడన్నా భిక్షగాళ్లు కనిపిస్తే ఓ రూపాయి అయినా వేయాలనిపిస్తుంది.కానీ భిక్షగాళ్లంతా తిండి లేక..ఉండటానికి ఇల్లు లేక అడుక్కుంటున్నారని అనుకోవద్దు. చాలామంది భిక్షగాళ్లు లక్షాధికారులు కోటీశ్వరులు అంటూ ఆశ్చర్యపోనక్కరలేదు. అలా ఇండియాలో ఉండే మ�
కరోనా విజృంభణ..1305 బిల్డింగ్స్ కి సీల్ వేసిన బీఎంసీ
BMC గత వారం రోజులుగా ముంబై పరిసర ప్రాంతాల్లో కరోనా వేగంగా విస్తరిస్తోంది. కరోనా ఇంకా పూర్తిగా తగ్గలేదని ముప్పు ఉందని అందరు మాస్క్లు ధరించడం, చేతులు శుభ్రపరుచుకోవడం, భౌతిక దూరం మొదలగు మూడు సూత్రాలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచిస్తూ �
కరోనా కలకలం, 1,305 బిల్డింగ్ లు సీజ్
BMC seals : భారతదేశంలో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతుండడం కలకలం రేపుతోంది. ఇప్పటికే వ్యాక్సిన్ పంపిణీ జోరుగా జరుగుతోంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో కేసులు పెరుగుతున్నాయి. దీంతో అధికారులు కఠిన చర్యలు తీస�
చంద్రునిపై ఇళ్లు, మూత్రంతో ఇటుకలు…భారతీయ శాస్త్రవేత్తల ఘనత
మానవులు సైన్స్ ఆధారంగా చంద్రుడు మరియు ఇతర గ్రహాలపై స్థిరపడాలని యోచిస్తున్నారు. ఇప్పటికే చంద్రునిపై స్థిరపడటానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు శాస్త్రవేత్తలు. చంద్రునిపై భవనాలను నిర్మించే సాంకేతికతను భారత శాస్త్రవేత్తలు కూడా కనుగొంటు�
భారీ పేలుళ్లు..73 మంది మృతి..2, 750 మందికి గాయాలు
లెబనాన్ రాజధాని బీరుట్ భారీ పేలుళ్లతో దద్దరిల్లింది. ఈ పేలుళ్లకు 73 మంది చనిపోగా..2 వేల 750 మందికి గాయాలయ్యాయి. పేలుళ్ల ధాటికి భవనాలు పేక మేడల్లా కూలిపోయాయి. అనేక మంది శిథిలాల కింద ఉన్నట్లు సమాచారం. దీంతో మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పేలుడు అనంత
నిర్మాణ రంగానికి ప్రభుత్వం అండగా ఉంటుంది : కేటీఆర్
నిర్మాణ రంగ సంఘాలతో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. బల్డింగ్, లేఅవుట్ల అనుమతులకు సంబంధించిన పలు అంశాలను నిర్మాణ రంగ ప్రతినిధులు కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. ఇసుక సరఫరా సమస్యలపై టీఎస్ ఎండీసీతో కేటీఆర్ మాట్లాడారు. నిర్మాణ రంగానికి ప్రభుత్వం �
ముంబాయిపై కరోనా పడగ : భవనాలు, స్కూళ్లు, స్టేడియాలు క్వారంటైన్ కేంద్రాలు
దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరం భయంతో వణికిపోతోంది. దేశంలోనే అతి పెద్ద కరోనా హాట్ స్పాట్గా మారిపోయింది. రోజు రోజుకు కేసులు పెరిగిపోతుండడంతో.. అదుపు చేసేందుకు నగర యంత్రాంగం అందుబాటులోని మార్గాలను అన్వేషిస్తోంది. ఈ ప్రమాదాన్ని ముంబై ఎలా ఎ�