Home » bullet train
అన్నీ సిద్దం.. పరుగులు పెట్టేది అప్పుడే..
Bullet Train: 60 ఏళ్లలో ప్రాణనష్టం లేని బుల్లెట్ ట్రైన్ ప్రయాణం
భూమి నుంచి మార్స్కు, చంమామ మీదకు బుల్లెట్ ట్రైన్ లో వెళ్లే ఏర్పాటులో జపాన్ బిజి బిజీగా ఉంది. బుల్లెట్ ట్రైన్ మాత్రమే కాదు.. జపాన్ అంతకుమించి అంటోంది. చందమామ, అంగారకుడి మీద నివాసం ఏర్పాటు చేయబోతోంది.
జపాన్ మరో బుల్లెట్ ట్రైన్ రెడీ చేసేందుకు సిద్ధం అవుతోంది. ఇది ఓ నగరం నుంచి మరో నగరానికి కారదు ..ఏకంగా ఒక గ్రహం నుంచి మరొక గ్రహానికి.. భూమి నుంచి మార్స్కు.. అక్కడి నుంచి చందమామ మీదకు ఓ బుల్లెట్ ట్రైన్ పంపేందుకు.. జపాన్ ప్రణాళికలు రచిస్తోంది. ఇది ఇ
2026 నాటికి తొలి బుల్లెట్ ట్రైన్
గంటకు 350కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల బుల్లెట్ ట్రైన్ ను ఆరంభించనుంది గుజరాత్. అయితే ఇది సిద్ధం కావడానికి కొన్నేళ్ల సమయం పట్టినా లేటెస్ట్గా ట్రయల్ నిర్వహించినట్లు అధికారులు..
సరిహద్దులకు సైనికులను తరలించేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. సిచువాన్-టిబెట్ రైల్వే పరిధిలోకి వచ్చే నింగ్చీ సెక్షన్లో ఈ బుల్లెట్ రైలు పరుగులు తీయబోతోంది. ఇది అరుణాచల్ ప్రదేశ్ కు అత్యంత సమీపంలో ఉంటుంది.
ప్రధాని మోడీ ప్రతిష్టాత్మంగా తీసుకుని దేశంలో మొదలుపెట్టిన ప్రాజెక్ట్ ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్.. దీనికి సంబంధించిన ఫస్ట్ విజువల్స్ను, ఈ-5 సిరీస్ శింకసేన్ పేరుతో ఇండియాలోని జపాన్ రాయబార కార్యాలయం విడుదల చేయగా.. దీనికి సంబంధించిన ఫో�
ఫిబ్రవరి-8న జరుగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. ఇవాళ(జనవరి-31,2020)ఢిల్లీలో కేంద్రమంత్రలు నితిన్ గడ్కరీ, ప్రకాష్ జావదేకర్, హర్షవర్థన్ ,ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ,రాజ్యసభ ఎంపీ విజయ్ గోయల్ ల సమక
ట్రైన్ 18.. దేశవ్యాప్తంగా అందరి చూపు ఈ రైలుపైనే. ఇందుకు కారణం దీని స్పీడ్. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో జెట్ స్పీడ్తో ఈ రైలు పరుగులు తీస్తుంది. ఇండియన్ రైల్వే