-
Home » buried
buried
Australia : ఆస్ట్రేలియాలో ఇండియన్ నర్సింగ్ విద్యార్ధినిని సజీవంగా పాతిపెట్టిన ప్రియుడు
July 6, 2023 / 06:15 PM ISTప్రేమించిన పాపానికి ప్రియురాలిని దారుణంగా హతమార్చాడో వంచకుడు. కేబుల్ వైర్లతో కట్టేసి, కళ్లకు గంతలు కట్టి బ్రతికుండగానే ప్రియురాలిని పాతిపెట్టాడు. ఆస్ట్రేలియాలో ఇండియన్ నర్సింగ్ విద్యార్ధి హత్య కేసు సంచలనం కలిగిస్తోంది.
Mother Killed Child With Boyfriend : ప్రాణం తీసిన వివాహేతర సంబంధం.. ప్రియుడితో కలిసి బిడ్డను హత్య చేసి పూడ్చిపెట్టిన తల్లి
December 30, 2022 / 01:40 PM ISTకడప జిల్లా బద్వేల్ లో బాలుడు మిస్సింగ్ మిస్టరీ వీడింది. వివాహేతర సంబంధం బాలుడి ప్రాణం తీసింది. తల్లి, ప్రియుడే బాలుడిని చంపేశారని తేలింది.
Husband Murder Wife : వివాహేతర సంబంధానికి అడ్డొస్తుందని.. బతికున్న భార్యను పూడ్చి పెట్టిన భర్త
March 30, 2022 / 09:33 AM ISTభార్యను వదలి మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించాడు. విషయం తెలుసుకున్న భార్య సుప్రజ.. భర్తతో తరచుగా గొడవ పడేది. అయితే భార్య అడ్డు తొలగించుకోడానికి వినాయకం పథకం వేశాడు.
Wife killed Husband : భర్తను చంపి బాత్రూమ్ లో పాతిపెట్టిన భార్య
September 2, 2021 / 03:20 PM ISTపొలం అమ్మేస్తానని అంటున్నాడని కొడుకు..తన బంధువులతో కలిసి ఓ భార్య తన భర్తను చంపేసింది. తరువాత మృతదేహాన్ని కొత్తగా కట్టుకుంటున్న ఇంటి బాత్రూమ్ లో పాతిపెట్టిన ఘటన కలకలం సృష్టించింది.
భర్త మిస్సింగ్ – చంపి, ఇంట్లోనే పూడ్చిపెట్టిన భార్య
March 10, 2021 / 05:36 PM ISTwife murdered her husband and buried him in the house at vanasthalipuram : హైదరాబాద్ వనస్ధలిపురంలో దారుణం జరిగింది. భర్తతో తరచూ గొడవలు జరుగుతూండటంతో భార్య భర్తనుచంపి ఇంట్లోనే పాతి…
రాములోరి కళ్యాణ తలంబ్రాలు గోతిలో పాతిపెట్టారు
March 6, 2021 / 06:57 AM ISTBhadradri : ప్రముఖ ఆలయాల్లో భద్రాద్రి దేవాలయం ఒకటి. ఇక్కడ శ్రీరామ నవమి నాడు నిర్వహించే..కళ్యాణానికి ప్రముఖ స్థానం ఉంటుంది. ఈ సందర్భంగా నిర్వహించే కళ్యాణాన్ని చూసేందుకు ఎక్కడి నుంచో భద్రాద్రికి చేరుకుంటుంటారు. అంతేగాకుండా..కళ్యాణం…
దేవుడి కోసం భార్య తలను నరికాడు..పూజ గదిలో పాతిపెట్టాడు
September 4, 2020 / 08:15 AM ISTదేవుడిని సంతోష పెట్టాలని ఓ భర్త..భార్యను తలను నరికాడు..పూజ గదిలో పాతిపెట్టాడు. దేవతను ప్రసన్నం కోసం భార్యను అత్యంత దారుణంగా చంపేశాడు. తల, మొండం వేరు చేసి పూజ గదిలో పాతిపెట్టాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని…
కరోనా మృతదేహాలను ఖననం చేసి వెళ్తున్న అంబులెన్స్ ను అడ్డుకున్న గ్రామస్తులు
July 3, 2020 / 09:00 PM ISTప్రకాశం జిల్లా ఒంగోలు కొత్తపట్నం ఫ్లైవోర్ బ్రిడ్జీ దగ్గర ఉద్రిక్తత చోటు చేైసుకుంది. కరోనాతో చనిపోయిన వారిని క్రిస్టియన్ పాలెం స్మశాన వాటికలో ఖననం చేసి వెళ్తున్న అంబులెన్స్ ను స్థానికులు అడ్డుకున్నారు. మూడు…
దుర్మార్గపు కొడుకు : సమాధిలో తల్లిని పాతిపెట్టాడు..3 రోజుల తర్వాత
May 9, 2020 / 11:56 AM ISTనవమాసాలు మోసి కన్న తల్లి గురించి ఎంత రాసిన తక్కువే…కన్న పిల్లల కోసం తల్లి తన ప్రాణాలివ్వడానికి కూడా సిద్దపడుతుంది. అమ్మ ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రపంచంలో నిజాయితీ గత…
కొనేవాళ్లులేక 6వేల కోళ్లను పూడ్చేశారు
March 12, 2020 / 09:26 AM ISTచైనాలోని వుహాన్ లో వెలుగు చూసిన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. మనుషుల ప్రాణాలు తీస్తోంది. వేలాది మంది మృత్యువాత పడ్డారు. లక్షలాది మంది కరోనా