-
Home » burnt
burnt
Fire Broke Out : రాజేంద్రనగర్ లో భారీ అగ్నిప్రమాదం.. ఘటనా ప్రాంతంలో రెసిడెన్షియల్ స్కూల్, ఇంటర్ ఎగ్జామ్ సెంటర్
March 18, 2023 / 09:37 AM ISTరంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లోని శాస్త్రీపురంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్లాస్టిక్ గోదాంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో గోదాంలో ఉన్న రెండు డీసీఎం వాహనాలు దగ్ధమయ్యాయి.
Haryana: హర్యానాలో కిరాతకం.. ఇద్దరు ముస్లింల సజీవ దహనం.. గోసంరక్షకులపై కేసు నమోదు
February 17, 2023 / 11:40 AM ISTఇద్దరు సజీవ దహనమయ్యారా లేక కారులో మంటలు చెలరేగి చనిపోయారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు శ్రీవాస్తవ పేర్కొన్నారు. కిడ్నాప్కు గురైన ఇద్దరు వ్యక్తుల కుటుంబీకులు వాహనాన్ని గుర్తించి కారు యజమాని నసీర్…
Chandrababu Burnt GO.no.1 Papers : భోగి మంటల్లో జీవో నెం.1 కాపీలను దగ్ధం చేసిన చంద్రబాబు
January 14, 2023 / 10:55 AM ISTఏపీలో టీడీపీ నేతలు వినూత్న రీతిలో భోగి వేడుకలు జరుపుకుంటున్నారు. చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో భోగి సంబరాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. జీవో నెంబర్ 1 ప్రతులను భోగి మంటల్లో వేసి దగ్ధం…
Brahmamgari Matam : అర్థరాత్రి మంటలు.. బ్రహ్మంగారి మఠంలో మరో వివాదం
June 18, 2021 / 06:20 PM ISTకడప జిల్లా బ్రహ్మం గారి మఠంలో మరో వివాదం నెలకొంది. అర్థరాత్రి రికార్డులు తగులబెట్టడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Murder : వదినను హత్య చేసి మృతదేహాన్ని కాల్చేసిన మరిది, జైలుకి పంపిందని ప్రతీకారం
May 24, 2021 / 01:05 PM ISTసూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటి పరిధిలోని రామాపురంలో దారుణం చోటు చేసుకుంది. సొంత వదిననే మరిది అతి కిరాతకంగా హత్య చేశాడు. ఆ తర్వాత శవాన్ని కాల్చేశాడు. పోలీసుల ముందు లొంగిపోయాడు.
విశాఖ జిల్లా పెందుర్తిలో అగ్నిప్రమాదం..మూడు స్కూల్ బస్సులు దగ్ధం
January 28, 2021 / 10:06 AM ISTThree school buses burnt : విశాఖ జిల్లా పెందుర్తిలో జరిగిన అగ్నిప్రమాదంలో మూడు స్కూలు బస్సులు అగ్నికి ఆహుతయ్యాయి. నిలిపి ఉంచిన ఓ బస్సులో తెల్లవారుజామున మంటలు రేగాయి. ఎవరూ గమనించకపోవడంతో మంటలు…
ఒడిశాలో దారుణం : మందుతాగి గోల చేస్తున్నాడని తగులబెట్టారు
January 13, 2021 / 03:23 PM ISTAlcoholic youth tied to tree : మద్యం తాగి ఎప్పుడు గోల చేస్తున్నాడని, ఆడవారితో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడనే కారణంతో ఆ వ్యక్తిని సజీవదహనం చేసేశారు. ఈ దారుణ ఘటన ఒడిశా రాష్ట్రంలో చోటు…
ఇంటికి నిప్పంటించిన దుండగులు..స్నేహితుడితో సహా జర్నలిస్ట్ సజీవదహనం
November 30, 2020 / 12:11 PM ISTup journalist burnt to death in balrampur : ఉత్తరప్రదేశ్ బలరాంపూర్ పట్టణంలో దుండగులు దారుణానికి ఒడిగట్టారు. ఓ జర్నలిస్ట్ ఇంటికి నిప్పంటించారు. ఈ ఘటనలో జర్నలిస్టును సజీవ దహనం అయ్యాడు. బలరాంపూర్లోని…
కరోనా భయం, కరెన్సీ నోట్లను కాల్చి బూడిద చేశారు
April 12, 2020 / 03:56 AM ISTప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి భయం పట్టుకుంది. కరోనా పేరు వింటే చాలు వణికిపోతున్నారు. 200కు పైగా దేశాల ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది ఈ మహమ్మారి. లక్షల మందిని మంచాన పడేసింది. వేలాది…
పెళ్లి చేసుకోమంటే.. కారులో రేప్ చేసి flyover కింద కాల్చేశాడు
April 6, 2020 / 07:14 AM ISTదిశ ఘటన జరిగిన కొద్ది రోజులకే హైదరాబాద్లో మరో ఘోరం జరిగింది. తంగడపల్లి పరిధిలో జరిగిన ఈ ఘటనపై కేసు విచారణలో విస్తుపోయే అంశాలు వెలుగు చూశాయి. ప్రేమించిన వాడ్ని పెళ్లి చేసుకోమని ఒత్తిడి…