Home » burnt
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లోని శాస్త్రీపురంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్లాస్టిక్ గోదాంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో గోదాంలో ఉన్న రెండు డీసీఎం వాహనాలు దగ్ధమయ్యాయి.
ఇద్దరు సజీవ దహనమయ్యారా లేక కారులో మంటలు చెలరేగి చనిపోయారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు శ్రీవాస్తవ పేర్కొన్నారు. కిడ్నాప్కు గురైన ఇద్దరు వ్యక్తుల కుటుంబీకులు వాహనాన్ని గుర్తించి కారు యజమాని నసీర్ సహా జునైద్లని చెప్పారు. ఈ మరణ�
ఏపీలో టీడీపీ నేతలు వినూత్న రీతిలో భోగి వేడుకలు జరుపుకుంటున్నారు. చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో భోగి సంబరాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. జీవో నెంబర్ 1 ప్రతులను భోగి మంటల్లో వేసి దగ్ధం చేశారు.
కడప జిల్లా బ్రహ్మం గారి మఠంలో మరో వివాదం నెలకొంది. అర్థరాత్రి రికార్డులు తగులబెట్టడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటి పరిధిలోని రామాపురంలో దారుణం చోటు చేసుకుంది. సొంత వదిననే మరిది అతి కిరాతకంగా హత్య చేశాడు. ఆ తర్వాత శవాన్ని కాల్చేశాడు. పోలీసుల ముందు లొంగిపోయాడు.
Three school buses burnt : విశాఖ జిల్లా పెందుర్తిలో జరిగిన అగ్నిప్రమాదంలో మూడు స్కూలు బస్సులు అగ్నికి ఆహుతయ్యాయి. నిలిపి ఉంచిన ఓ బస్సులో తెల్లవారుజామున మంటలు రేగాయి. ఎవరూ గమనించకపోవడంతో మంటలు మరో రెండు బస్సులకు అంటుకున్నాయి. దీంతో స్థానికులు ఫైర్సిబ్బంద
Alcoholic youth tied to tree : మద్యం తాగి ఎప్పుడు గోల చేస్తున్నాడని, ఆడవారితో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడనే కారణంతో ఆ వ్యక్తిని సజీవదహనం చేసేశారు. ఈ దారుణ ఘటన ఒడిశా రాష్ట్రంలో చోటు చేసుకుంది. హండపా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
up journalist burnt to death in balrampur : ఉత్తరప్రదేశ్ బలరాంపూర్ పట్టణంలో దుండగులు దారుణానికి ఒడిగట్టారు. ఓ జర్నలిస్ట్ ఇంటికి నిప్పంటించారు. ఈ ఘటనలో జర్నలిస్టును సజీవ దహనం అయ్యాడు. బలరాంపూర్లోని స్థానిక జర్నలిస్టు రాకేష్ సింగ్ తన స్నేహితుడుతో కలిసి ఓ ఇంటిలో నివస�
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి భయం పట్టుకుంది. కరోనా పేరు వింటే చాలు వణికిపోతున్నారు. 200కు పైగా దేశాల ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది ఈ మహమ్మారి. లక్షల మందిని మంచాన పడేసింది. వేలాది మందిని బలితీసుకుంది. ఎప్పుడు ఎటువైపు నుంచి ఏ రూపంలో క�
దిశ ఘటన జరిగిన కొద్ది రోజులకే హైదరాబాద్లో మరో ఘోరం జరిగింది. తంగడపల్లి పరిధిలో జరిగిన ఈ ఘటనపై కేసు విచారణలో విస్తుపోయే అంశాలు వెలుగు చూశాయి. ప్రేమించిన వాడ్ని పెళ్లి చేసుకోమని ఒత్తిడి తీసుకొచ్చినందుకే ఆ మహిళను హత్య చేసినట్లు సైబరాబాద్ ప�