Home » BUS CATCHES FIRE
క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సఫ్దర్జంగ్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలిసిన వెంటనే కమిషనర్ సహా అగ్నిమాపక బృందం, పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారని ఏసీపీ (క్రైమ్) వరుణ్ దహియా తెలిపారు.
మహారాష్ట్ర బస్సు అగ్నిప్రమాద మృతులకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ప్రధానమంత్రి నరేంద్రమోదీలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంతాపం తెలిపారు....
మంటలు రాజుకున్న బస్సులో నుంచి ప్రాణాలతో బయటపడిన వెనుక అద్దాన్ని పగులగొట్టి కిందకు దూకి ప్రాణాలు కాపాడుకున్నానని ప్రయాణికుడు చెప్పారు. ‘‘బస్సు టైరు పగిలిన వెంటనే బస్సులో మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికే మంటలు వ్యాపించాయి’’ అని ప్రాణాలతో బ�
మహారాష్ట్రలో శనివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. యావత్ మాల్ నుంచి పూణే వెళుతున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమృద్ధి మహామార్గ్ ఎక్స్ ప్రెస్ వేపై బస్సు వెళుతుండగా బుల్దానా వద్ద మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో బస్సులోని 25 మంది ప్�