bus plunges

    Jammu and Kashmir: జమ్మూలో బస్సు ప్రమాదం.. ఐదుగురు మృతి.. 12 మందికి గాయాలు

    September 15, 2022 / 03:28 PM IST

    జమ్మూలో వరుసగా రెండో రోజు బస్సు ప్రమాదం జరిగింది. బుధవారం బస్సు లోయలో పడ్డ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోగా, గురువారం కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు.

    Accident : లోయ‌లో ప‌డ్డ బ‌స్సు..24 మంది మృతి

    July 13, 2021 / 11:26 AM IST

    దక్షిణ అమెరికాలో ఘోర ప్రమాదం సంభవించింది. ఓ బస్సులో లోయపడటంతో 24మంది మృతి చెందారు. ద‌క్షిణ అమెరికాలోని బొలీవియాలో ప్ర‌యాణికుల‌తో వెళ్తున్న ప్ర‌జా ర‌వాణా బ‌స్సు చటాక్విలా కమ్యూనిటీ సమీపంలో అదుపుత‌ప్పి లోయ‌లో ప‌డిపోవటంతో 24మంది చనిపోగా..మృత�

10TV Telugu News