-
Home » Bus road accident
Bus road accident
బ్రెజిల్ దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం.. 25 మంది మృతి
బ్రెజిల్ దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బ్రెజిల్లో టూరిస్ట్ బస్సు ట్రక్కును ఢీకొనడంతో 25 మంది మృతి చెందారు. బ్రెజిల్లోని ఈశాన్య రాష్ట్రమైన బహియాలో తీరప్రాంత పర్యటన నుంచి పర్యాటకులను తీసుకువెళుతున్న మినీబస్సు ట్రక్కును ఢీకొనడంతో 25 మ�
Bus crash : మెక్సికోలో ఘోర బస్సు ప్రమాదం..16 మంది మృతి, 29 మందికి గాయాలు
మెక్సికో దేశంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 16 మంది మరణించారు. దక్షిణ మెక్సికోలో జరిగిన బస్సు ప్రమాదంలో మరో 29 మంది తీవ్రంగా గాయపడ్డారు....
Road Accident : ఉత్తరప్రదేశ్లో మరో రోడ్డు ప్రమాదం..ఇద్దరి మృతి, 8 మందికి గాయాలు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 27వ నంబర్ అయోధ్య జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు మరణించారు. ఈ ప్రమాద ఘటనలో మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు.....
Bangladesh : బంగ్లాదేశ్లో ఘోర బస్సు ప్రమాదం..17మంది మృతి, 35మందికి గాయాలు
బంగ్లాదేశ్లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ప్రయాణికుల బస్సు చెరువులో పడిన ఘటనలో ముగ్గురు చిన్నారులు సహా 17 మంది మృతి చెందారు. ఈ దుర్ఘటనలో మరో 35 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి....
Delhi-Meerut Expressway : ఘజియాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం..ఆరుగురి మృతి
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ నగరంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఘజియాబాద్ నగరంలోని ఢిల్లీ- మీరట్ ఎక్స్ ప్రెస్ వేపై ఓ బస్సు, కారు ఢీకొన్నాయి. ఈ రోడ్డు ప్రమాదంలో ఆరుగురు అక్కడికి అక్కడే మరణించారు....
Madhya pradesh Bus-Truck Collision: మధ్యప్రదేశ్లో బస్సు-ట్రక్కు ఢీ, ముగ్గురి మృతి ఏడుగురికి తీవ్ర గాయాలు
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం మోరీనా జిల్లాలోని దేవ్ పురి బాబా ప్రాంతంలో వేగంగా వచ్చిన డంపర్ ట్రక్కు ప్రయాణికుల బస్సును ఢీకొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు మరణించగా, మరో ఏడుగురు తీవ్ర
Pakistan Accident: పాకిస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆయిల్ ట్యాంకర్, బస్సు ఢీకొని 20 మంది సజీవ దహనం..
పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణీకులతో వెళ్తున్న బస్సు, చమురు ట్యాంకర్ ఎదురెదురుగా ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి 20 మంది సజీవ దహనమయ్యారు.
Pakistan Bus Accident : పాకిస్థాన్లో బస్సు బోల్తా పడి 13 మంది మృతి
పాకిస్థాన్లోని సుక్కూర్ జిల్లా హైవేలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 13 మంది అక్కడిక్కడే దుర్మరణం చెందారు.