Home » businessman
ఉత్తర ప్రదేశ్, లక్నోకు చెందిన ఒక వ్యాపారి ఒక ప్రైవేటు సంస్థలో పెట్టుబడులు పెట్టాలనుకున్నాడు. దీనికోసం వెతికితే, ఒక సంస్థ పేరుతో వెబ్సైట్ కనిపించింది. అందులోని వివరాలు కూడా అతడికి నచ్చాయి. దీంతో తన డీటైల్స్ అందులో ఎంటర్ చేశాడు. తర్వాత అతడిక�
హైదరాబాద్ లో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజుకోతీరులో మోసాలకు పాల్పడుతున్నారు. టెలిట్రామ్ యూజర్లకు యువతులను ఎర వేసి ట్రాప్ చేసి ఆరుగురు యువకుల నుంచి వారం రోజుల్లో రూ.2 కోట్ల 50 లక్షలు కాజేశారు.
ఢిల్లీలో ఒక యూట్యూబ్ జంట హనీ ట్రాపింగ్కు పాల్పడింది. ఒక వ్యాపారికి దగ్గరైన యువతి, అతడితో ఏకాంతంగా గడిపింది. దీనికి సంబంధించిన ఆధారాల్ని ఆ జంట సేకరించింది. తర్వాత ఇద్దరూ కలిసి వ్యాపారిని బెదిరించి రూ.80 లక్షలకుపైగా వసూలు చేసింది.
ఈ విషయమై బాధితుడి నుంచి కేసు తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సమాచార సాంకేతిక శాఖ సహాయం తీసుకుని నిందితుల్ని పట్టుకునే ప్రయత్నం చేస్తామని వారు పేర్కొన్నారు. అయితే ఇంత పెద్ద మొత్తం డబ్బు కోల్పోయిన ఆ వ్యాపారవేత్త పేరు మాత్రం బయ
లైగర్ సినిమా ప్రమోషన్స్ లో ఉన్న పూరి ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమాల గురించి మాట్లాడారు. పూరి జగన్నాధ్ మాట్లాడుతూ.. ''మాకు బిజినెస్ మ్యాన్ సినిమాని హిందీలో రీమేక్ చేసే ఆలోచన ఉంది. త్వరలోనే దాని గురించి ఆలోచిస్తాను. గతంలోనే పోకిరి, బిజినెస�
మలేషియాకు చెందిన ఓ వ్యాపారవేత్త లండన్లోని మేఫెయిర్ క్యాసినోలో 40కోట్ల రూపాయలను కోల్పోయాడు.
ఓ వ్యక్తి చెత్త సంచిని పడేయబోయి...రూ. 16 లక్షలున్న డబ్బు సంచిని డస్ట్ బిన్ లో పడేశాడు. తీరా విషయం తెలుసుకున్న ఆ వ్యక్తి లబోదిబోమంటూ..పీఎస్ మెట్లు ఎక్కాడు.
విమానంలో టీవీ నటితో ఓ వ్యాపారవేత్త అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నటి ఫిర్యాదుతో వ్యాపారవేత్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.
బెడ్రూమ్లో పాతిపెట్టిన రూ.55 లక్షలు మాయమయ్యాయని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సోదాలు చేశారు.
విజయవాడ కారులో వ్యాపారి రాహుల్ మర్డర్ కేసు కీలక రోజుకో మలుపు తిరుగుతోంది. కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని పోలీసులు ఒక్కొక్కరినీ అదుపులోకి తీసుకుంటున్నారు.