Home » bypoll
ఛత్తీస్గఢ్, రాజస్తాన్ రాష్ట్రాల్లోని ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీనే విజయం సాధించింది. ఛత్తీస్గఢ్లోని భానుప్రతాప్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి బ్రహ్మానంద్ నేతపై కాంగ్రెస్ అభ్యర్�
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపొందారు. టీఆర్ఎస్ 10,297 ఓట్ల మెజారిటీ సాధించింది.
మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి గురువారం టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ కూడా హాజరవుతారు.
మునుగోడులో ఇప్పటికే ఎన్నికల హడావుడి మొదలైంది.. గెలుపు దారి కోసం పార్టీలన్నీ వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయ్. ఇంతకీ ఏ పార్టీ ఎలాంటి సన్నాహాలు చేస్తోంది.. బైపోల్ ఫలితాన్ని డిసైడ్ చేయబోయే అంశాలు ఏంటి.. మునుగోడు ఉప ఎన్నికను శాసించబోయేది పార్టీలా
శ్రీపొట్టి శ్రీరాములు (ఎస్పీఎస్ఆర్) నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక గురువారం ప్రారంభమైంది. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ ప్రశాంత నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశార�
దేశవ్యాప్తంగా జరగబోయే ఉప ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఆరు రాష్ట్రాల్లో.. మూడు లోక్సభ స్థానాలు, ఏడు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఉపఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ముందుగా ఏజెంట్ల సమక్షంలో పోలింగ్ సిబ్బంది మాక్ పోలింగ్ నిర్వహించారు.
హుజూరాబాద్ ఉప ఎన్నిక బరిలో 30 మంది అభ్యర్థులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బద్వేల్ ఉపఎన్నిక రసవత్తరంగా మారుతోంది.
పశ్చిమబెంగాల్ లో భవానీపుర్ అసెంబ్లీ స్థానానికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుక్రవారం నామినేషన్ వేశారు.