-
Home » BYPOLLS
BYPOLLS
అప్పుడు చర్యలు తీసుకోకుండా తప్పు చేశామా..? రేవంత్ రెడ్డిపై సుప్రీంకోర్టు మరోసారి ఘాటు వ్యాఖ్యలు
ఉప ఎన్నికల గురించి అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేసింది..
హరీశ్ రావు కాంగ్రెస్ లో చేరినా ఉపఎన్నిక రాదు, మా దృష్టి అంతా అభివృద్ధి పైనే- సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ కుటుంబంలో ఉండే పోటీ రాష్ట్రానికి శాపంగా మారింది. వారు కోరుకున్నట్లు ఎన్నికలు రావన్నది గుర్తుంచుకోవాలి.
By Polls: కఠిన భద్రత నడుమ నాలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఉప ఎన్నికల పోలింగ్
అరుణాచల్ ప్రదేశ్లోని లుమ్లా నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 9,169 మంది మాత్రమే. ఇందులో 4,712 మంది ఓటర్లు మహిళలు. 33 పోలింగ్ బూత్లలో మొత్తం 9,169 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. బీజేపీనేత జంబే తాషి మరణం తర్వాత ఏర్పడ్డ ఉప ఎన్నిక కోసం బీజే�
Imran Khan: అన్ని పార్లమెంట్ స్థానాల్లో ఒకే ఒక్కడు.. 33 స్థానాల్లో పోటీ చేయనున్న ఇమ్రాన్ ఖాన్
త్వరలో పాకిస్తాన్ అసెంబ్లీకి జరగబోయే ఉప ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ ఇమ్రాన్ ఖాన్ ఒక్కడే పోటీ చేయాలని పార్టీ తీర్మానించింది. దీంతో 33 అసెంబ్లీ స్థానాల్లో ఇమ్రాన్ ఖాన్ ఒక్కడే పోటీ చేయబోతున్నాడు. ఈ విషయాన్ని పార్టీ వైస్ ఛైర్మన్ షా మహమూద్ ఖుర
Bypolls: నితీశ్, తేజస్వీ కూటమికి తొలి పరీక్ష.. ఉప ఎన్నికల ప్రభావం ఎలా ఉండబోతోంది?
నితీశ్, తేజస్వీలు మొట్టమొదటి పరీక్షను ఈరోజు ఎదుర్కొంటున్నారు. ఫలితాలు 6వ తేదీన వచ్చినప్పటికీ.. నిర్ణయం మాత్రం ఈరోజే జరిగిపోతుంది. బిహార్లోని గోపాల్ గంజ్, మొకమ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. రెండు స్థానాల్లో బీజేప�
తెలంగాణలో మరో ఉపఎన్నిక
ఎన్నికల్లో కాంగ్రెస్ పేలవ ప్రదర్శనపై చిదంబరం ఆందోళన
“Bypoll Results Show…”: Now P Chidambaram’s Truth Bombs for Congress ఇటీవల ముగిసిన బీహార్ అసెంబ్లీ ఎన్నికలు మరియు 11రాష్ట్రాల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందిన తీరు పట్ల ఆ పార్టీ సీనియర్ నేత పీ చిదంబరం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఫలితాలను పరిశీలిస్తే.. క్షే
గుజరాత్,మధ్యప్రదేశ్,తెలంగాణ,బీహార్ అంతా కమల వికాసమే
BJP:దేశ వ్యాప్తంగా జరగుతున్న పలు ఉప ఎన్నికల్లో బీజేపీ హవా సాగుతోంది. విపక్షాలను చిత్తు చేస్తూ విజయం దిశగా పయనిస్తోంది. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లో బీజేపీ తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. గుజరాత్ లో మొత్త�
కరోనా రోగులు ఓటు వేయవచ్చు – ఎన్నికల అధికారులు
కరోనా సోకిన రోగులు ఓటు వేయవచ్చని ఒడిశా రాష్ట్ర చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ ప్రకటించారు. రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. ఓటింగ్ కేంద్రం వద్ద ఒక ఐసోలేషన్ సెంటర్ అందుబాటులో ఉంటుందని, ఎన్నికల పోలింగ్ ఒక గంటలో ముగుస్�
కాంగ్రెస్ కు ప్రజలు గుణపాఠం చెప్పారు..కర్ణాటక ఫలితాలపై మోడీ
కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పారని ప్రధాని మోడీ అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్,జేడీఎస్ పార్టీలు ప్రజాతీర్పును వెన్నుపోటు పొడిచాయని, ఇప్పుడు ఆ పార్టీలు గుణపాఠం నేర్చుకున్నాయన్నారు. కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలతో ప్ర