Home » Byreddy Rajasekhar Reddy
కర్నూలులోని కొండారెడ్డి బురుజు దగ్గర రంగు డబ్బాలు చల్లుతూ, రక్తపాతం అంటూ సినిమాలు తీశారని బైరెడ్డి రాజశేఖర్ అన్నారు.
Byreddy Rajasekhar Reddy : రాయలసీమ ప్రజల్లో చైతన్యం తేవడానికి 14వ తేదీ నుంచి 21వ తేదీ వరకు సంతక సేకరణ కార్యక్రమం నిర్వహించబోతున్నాం. సంతకాల సేకరణ అనంతరం ఛలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తాం.
ఆలూరులో మంత్రి గుమ్మనూరు జయరాం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వైసీపీని ఇక్కడ వర్గవిభేధాలు వెంటాడుతున్నాయ్. మంత్రి గుమ్మనూరుకు పోటీగా చిప్పగిరి జడ్పీటీసీ బుసినే విరుపాక్షిని ఆయన వ్యతిరేక వర్గం తెరమీదకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోందనే �