Home » Cabinet Minister
మోడీ ప్రభుత్వం ఈ కొత్త సంవత్సరంలో కేబినెట్ విస్తరణ చేయనున్నట్లుగా పక్కా సమాచారం. కొత్తవారిని కేబినెట్ లోకి తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలతో పాటు మోడీ కేబినెట్ లోకి తెలంగాణ రాష్ట్రం నుంచి కూడ�
పంజాబ్ రాజకీయాలు సరికొత్త మలుపులు తిరుగుతున్నాయి. రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి (పీసీసీ) నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామా చేసిన కొద్ది గంటల్లోనే
కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డిగా తన పనితీరుతో ప్రధాని నరేంద్ర మోదీని మెప్పించారు. ఇప్పుడు అదే ఆయనకు ప్లస్ అయింది. దాంతో లోక్ సభకు ఎన్నికైన మొదటిసారే కేబినెట్ మంత్రిగా ఛాన్స్ కొట్టేశారు కిషన్ రెడ్డి.
తెలుగుదేశం నాయకులు, ఏపీ ప్రతిపక్ష నేతకు కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ లేఖ రాశారు. కరోనా వైరస్ చైనాలో విపరీతంగా ఉండగా.. అక్కడి వూహన్ సిటీలో చిక్కుకున్న ఇంజనీర్లను ఇక్కడకు తీసుకుని రావాలంటూ జనవరి 30వ తేదీన లేఖ రాశారు. ఆ లేఖకు స్పందనగా.. చంద్రబ