Home » Cabinet Reshuffle
కేంద్ర కేబినెట్ విస్తరణ లో భాగంగా ఇవాళ కొత్త మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
భారతీయ జనతా పార్టీ యువనేత జి. కిషన్ రెడ్డి కేంద్ర కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ నుంచి తొలి కేంద్ర కేబినెట్ మంత్రి పదవి కిషన్ రెడ్డికి దక్కింది. జనతా పార్టీ నుంచి కిషన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం మొదలైంది.. స్టూడెంట్ లీడర్ ను
కేంద్ర కేబినెట్ విస్తరణలో భాగంగా ఇవాళ రాష్ట్రపతి భవన్ లో కొత్తగా మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన 43మందిలో మధ్యప్రదేశ్, బిహార్ రాజకీయాల్లో సంచలనాలు సృష్టించిన జ్యోతిరాదిత్య సింధియా, పశుపతి కుమార్ పరాస్ లు కూడా ఉన్నారు.
కేంద్ర మంత్రి మండలి విస్తరణ జరగనుందని చాలారోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈమేరకు ఇప్పటికే పలుదఫాలుగా ప్రధాని నరేంద్ర మోడీ.. మంత్రులు, పార్టీ పెద్దలతో సమావేశాలు కూడా నిర్వహించారు. ఇప్పటికే క్యాబినెట్ విస్తరణకు రంగం సిద్ధం
ప్రధాని మోడీ తన కేబినెట్ను విస్తరిస్తారా? మరో వారం రోజుల్లో మంత్రివర్గంలో మార్పులు చోటుచేసుకోబోతున్నాయా? అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రధాని మోడీ, అమిత్షా, జేపీ నడ్డా మధ్య దాదాపు 5 గంటల పాటు జరిగిన చర్చ.. మంత్రివర్గ విస్తరణ గురిం�
కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భేటీ అయ్యారు.