Home » Calls
దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో వాయుకాలుష్యం రోజురోజుకు పెరుగుతోంది. దీంతో ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం కాలుష్య కట్టడి చర్యలపై దృష్టి సారించింది. కర్వా చౌత్ తర్వాత ఢిల్లీలో పరిస్థితి మరింత దారుణంగా మారింది....
రాయప్పన్(65) అనే వ్యక్తికి చుట్టుపక్కల ఇళ్లల్లోని కుక్కల కారణంగా ఇబ్బంది పడుతున్నాడు. చాలాసార్లు ఈ విషయమై వారికి ఫిర్యాదు కూడా చేశాడు. ఇందులో భాగంగా తాజాగా డానియెల్ అనే వ్యక్తికి కూడా ఫిర్యాదు చేశాడు. అయితే తమ కుక్కను కుక్క అని రాయప్పన్ పలకడం
ఏ ఒక్కరి పాలనో, ఏ ఒక్క పార్టీనో దీనికి బాధ్యత వహించలేదు. ఇది ఈ దేశం యొక్క బాధ్యత. దేశంలోని సమాజం, పౌరులందరి ఉమ్మడి బాధ్యత. ఆ పార్టీ బాధ్యతని, ఆ కమ్యూనిటీ బాధ్యతని, ఈ రాష్ట్రంలో ఇన్ని జరిగాయని, ఈ రాష్ట్రంలో అంత శాతమని.. ఇలాంటి తేడాలు, చర్చలు అసలు సమ�
అఫ్గానిస్థాన్ మహిళల దయనీయ పరిస్థితిపై ఐక్యరాజ్యసమితి తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. మహిళలు, బాలికల పరిస్థితి దయనీయంగా మారినట్లు వస్తోన్న వార్తలపై ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై అత్యంత దా
అత్యాచార కేసుల్లో భారత మీడియా రిపోర్టింగ్పై యునెస్కో షాకింగ్ నివేదిక విడుదల చేసింది. హింస ఎక్కువుండే కేసులమీదనే ఎక్కువగా భారత్ మీడియా దృషి పెడుతోందని వెల్లడించింది. ఈక్రమంలో భారత్ మీడియాకు యునెస్కో నివేదిక పలు సూచనలు చేసింది.
ఓ నిర్మానుష్యంగా ఉన్న ఓ ఇంటి సమీపంలో అకస్మాత్తుగా పెద్ద నీడ కనిపించింది. అది కాస్తా ఇంట్లోకి దూరింది. సీసీకెమెరాలో రికార్డు అయినీ ఈ దృశ్యాలు చూసి ఆ ఇంటి యజమానులు షాక్ అయ్యారు. వెంటనే మతాధికారి వద్దకు వెళ్లి ఆ దెయ్యం పీడ విరగడయ్యేలా ఏదన్నా చే�
man calls ambulance for free journey: ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగే జనాలున్న రోజులివి. ఉచితంగా వస్తుందంటే ఏం చేయడానికైనా రెడీ అయిపోతారు కొందరు. అలాంటి కోవకే చెందుతాడీ వ్యక్తి. ఇతడి కక్కుర్తి గురించి తెలిస్తే విస్తుపోవాల్సిందే. ఇలాంటోళ్లు కూడా ఉంటారా అని నోరెళ్లబెట్
sbi warns customers: ఇటీవలి కాలంలో ఆన్ లైన్ మోసాలు బాగా పెరిగాయి. సైబర్ నేరగాళ్లు కస్టమర్లకు గాలం వేసి వారి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసేస్తున్నారు. నిమిషాల్లోనే లోన్ ఇస్తామని చెబుతూ బాధితుల బ్యాంక్ ఖాతాల్లోని డబ్బుని కొట్టేస్తున్నారు. ప్రస్తుతం ఈ తరహా
Ayodhya Ram Temple trust calls for ‘expert suggestions’ on facilities at temple complex అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. అయితే, రాముడి దర్శనానికి రోజుకు లక్ష నుంచి 5 లక్షల మంది వరకు భక్తులు వస్తారని అంచనా వేసిన శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్…. అందుకు తగిన విధంగ�
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం ఇంకా కూడా రహస్యంగానే ఉంది. ఈ కేసుపై సిబిఐ దర్యాప్తు జరుగుతోండగా.. ప్రతి రోజు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. లేటెస్ట్గా సుశాంత్ మరణానికి ముందు రోజు, సుశాంత్ మరణించిన మరుసటి రోజు వివరాలు చాల�