Home » Cancel
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జనవరి నుంచి భర్తీ చేసే ఉద్యోగాలకు ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేసింది. ఉద్యోగాల భర్తీలో పారదర్శకత కోసం ఈ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 17వ తేదీ గురువారం ఏపీపీఎస్సీ పరీ�
ఏపీ సీఎం జగన్ మాట నిలుపుకున్నారు. కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలు రద్దు చేశారు. బాక్సైట్ తవ్వకాలకు ఇచ్చిన అనుమతులు రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 30ఏళ్ల పాటు బాక్సైట్ తవ్వకాలకు టీడీపీ ప్రభుత్వం ఇ
ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటూ దూసుకెళుతోంది. ఎన్నికల హామీల్లో భాగంగా సీఎం జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొత్త ఇసుక విధానంలో రవాణా టెండర్లను రద్దు చేసేసింది. జీపీఎస్ వాహనదారులకు ఇసుక తరలించే అవకాశాలున్నట్లు తెలుస్తోం�
టీడీపీ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబానికి ఆర్టీఏ అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు. కోడెల కుమారుడు శివరామకృష్ణకి చెందిన హీరో షోరూమ్ డీలర్ షిప్ ని రద్దు చేశారు. గౌతం ఆటోమోటివ్స్ లైసెన్స్ కూడా రద్దు చేశారు. గౌతం ఆటోమోటివ్స్ కి వాహనాల �
పాలనపరంగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న సీఎం జగన్.. మరో కీలక డెసిషన్ తీసుకున్నారు. రాష్ట్ర ప్రణాళికా బోర్డు రద్దు దిశగా అడుగులు వేస్తున్నారు. దాని స్థానంలో నాలుగు
ఫొని పెను తుఫాన్ బంగాళాఖాతంలో అలజడి రేపుతోంది. తుఫాన్ తీరం వైపు దూసుకొస్తోంది. సముద్రపు కెరటాలు ఎగిసిపడుతున్నాయి. గంటకు 170 నుంచి 180 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. బుధవారం (మే1, 2019) ఉదయం వరకు వాయువ్యంగా పయనించిన ఫొని తుఫాన్ దిశను మార్చుక�
నిజామాబాద్ : ఈ లోక్ సభ ఎన్నికల క్రమంలో నిజామాబాద్ రైతులు వార్తల్లోకొచ్చారు. ఎంపీ కల్వకుంట్ల కవితపై పోటీకి దిగటం..నామినేషన్లు కూడా దాఖలు చేశారు నిజామాబాద్ పసుపు, ఎర్ర మొక్కజొన్నలు పండించే 185మంది రైతులు. ఈ క్రమంలో ఈరోజు (ఏప్రిల్ 3) వారంతా లోక్ స�
అమరావతి : ఆటో, ట్రాక్టర్ల యజమానులకు ఊరట కలిగించేలా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేబినెట్ సమావేశంలో దీనికి సంబంధించిన ప్రకటన ఇచ్చేందుకు సిద్ధమైంది. ఆటోలు, ట్రాక్టర్లపై జీవితకాల పన్నును రద్దు చేస్తూ జీవో జారీ చేయనుంది. అలాగే, రైతులు, కౌల�