Home » Cancel
చిత్తూరు జిల్లా తిరుపతిలో కరోనా వైరస్ ఉధృతి తీవ్రంగా ఉంది. తిరుపతిలో రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం అక్కడ కేసుల సంఖ్య 2వేల 200 దాటింది. దీంతో తిరుపతిలో మరోసారి లాక్డౌన్ను విధిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా ప్రకటించ
నేను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్సనల్ సెక్రటరీని అంటూ కేంద్రమంత్రి గడ్కరీ వ్యక్తిగత సిబ్బందికి కాల్ చేసి తన స్నేహితుడి బదిలీ ఆర్డర్ ను క్యాన్సిల్ చేయాలని కోరిన కేటుగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి పేరు అభిషేక్ ద్వివేది. నేను అమిత్
కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ఏపీలో పదో తరగతి పరీక్షలను రద్దు అయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 2020 పరీక్షలకు నమోదు చేసుకున్న పదో తరగతి విద్యార్థులందరినీ పాస్ చేస్తున్నట్లు తెలిపింది. ఎస్ఎస్ సీ, ఓఎస్ఎస్ సీ,
ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం మళ్లీ వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం వైఎస్ఆర్ జయంతి రోజున జూలై 8న (బుధవారం) పట్టాల పంపిణీ కార్యక్రమం జరగాల్సి ఉంది. ఇందుకోసం ప్రభుత్వం భారీ ఏర్పాట్లు కూడా చేసింది. అయితే కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న �
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. దీంతో అన్ని రకాల షాపులు, వ్యాపారాలు మూతబడ్డాయి. ముందు జాగ్రత్తగా విద్యా సంస్థలు
యూకే హీత్రూ ఎయిర్పోర్టులో ఇండియా విద్యార్థులు నరకం చూస్తున్నారు. 10రోజుల క్రితం ఎయిర్ పోర్టుకు వచ్చిన 70 మంది విద్యార్థులు.. విమాన సర్వీసులు రద్దు కావడంతో అక్కడే చిక్కుకు పోయారు.
విశాఖ వాసులను కరోనా వణికిస్తోంది. నగరంలోని చెస్టు ఆస్పత్రిలో నలుగురు కరోనా అనుమానితులు చికిత్స పొందుతున్నారు.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎయిరో ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 30 వరకు ఇటలీ, దక్షిణ కొరియా, కువైట్ వెళ్లే విమానాలు రద్దు చేసింది.
కరోనా వైరస్ ను డబ్ల్యూహెచ్ వో ప్రపంచ మహమ్మారిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం ఉంది. ఈ క్రమంలో పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో కరోనా వైరస్
మక్కాకు వెళ్లే భక్తులపై కరోనా (కోవిడ్-19) వైరస్ ఎఫెక్ట్ పడింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో మక్కా వెళ్లే భక్తులకు సౌదీ ఆరేబియా తాత్కాలిక వీసాలను రద్దు చేసింది.