Home » Cancer Treatment
Kate Middleton : ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ కేట్ మిడిల్టన్ తనకు క్యాన్సర్ ఉందని తెలిసిన తర్వాత చికిత్సకు ముందు తన ముగ్గురు పిల్లలకు ఆ పరిస్థితిని ఎలా వివరించిందంటే?
తిరుపతి, గుంటూరు- విజయవాడల మధ్య, విశాఖపట్నంలో 3 అత్యాధునిక కేన్సర్ ఆసుపత్రులను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.
హంసానందినికి క్యాన్సర్ రావడంతో సినిమాలకి దూరమయింది. ఇటీవల కొన్ని నెలల క్రితం తనకు గ్రేడ్ 3 బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందని, అప్పటి నుంచి ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కొంటూ........
తాజాగా ఇవాళ ఆరోగ్య పరిరక్షణ కోసం గ్రేస్ ఫౌండేషన్, తానా సహకారంతో చిత్ర, టెలివిజన్ పరిశ్రమలకు చెందిన 250 మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ ను నిర్వహించారు సుమ. ఈ క్యాన్సర్.....
ముఖ్యంగా లవంగాలు కేన్సర్ నిరోధకాలుగా పనిచేస్తాయని పలు పరిశోధనల్లో తేలింది. కేన్సర్ కణుతుల పెరుగుదలను ఆపడంతోపాటు , కేన్సర్ కణాలను చంపడంలో బాగా ఉపయోగపడుతుంది. శ్వాసకోశ నాళానికి సంబంధ
మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఓ మహిళ డబ్బు సంపాదించే క్రమంలో ఆ బాలిక ప్రాణాన్ని, మానాన్ని అమ్మకానికి పెట్టింది.
పిల్లలను హింసించే తల్లిదండ్రుల ప్రవర్తన పట్ల ఇంటర్నెట్లో విమర్శలు వస్తుంటాయి. తన కుమార్తె విషయంలో తండ్రి చేసిన పనిని రెడిట్ నెటిజన్లు సమర్థిస్తున్నారు
బెంగళూరు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ వెస్ట్ జోన్ కార్యాలయం తాత్కాలికంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ గా మారిపోయింది. బెంగళూరు ఎన్జీఓ అయినటువంటి ఎస్ఈడీటీ, లయన్స్ బ్లడ్ బ్యాంక్, బెంగళూరు పోలీసులు సంయుక్తంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
క్యాన్సర్ ను జయించి ముంబైలో కాలుమోపాడు బాలీవుడ్ నటుడు రిషీ కపూర్. కొంతకాలంగా ఆయన న్యూయార్క్ లో ఈ వ్యాధికి చికిత్స తీసుకున్నారు. సెప్టెంబర్ 10వ తేదీ మంగళవారం సతీమణి నీతూ కపూర్ తో కలిసి ముంబైకి చేరుకున్నారు. ఆయనకు ఫ్యామిటీ సభ్యులు, ఇతరులు స్వాగ