Home » Candidate Selection
బొంతు రామ్మోహన్ కాంగ్రెస్లోనే ఉన్నారు. టికెట్ ఇస్తామంటే ఆయన బీజేపీలోకి వస్తారని ఎంపీ అరవింద్ అంటున్నారట. ఇక దీపక్రెడ్డికి కిషన్రెడ్డి ఆశీస్సులు ఉన్నాయట.
హుజూరాబాద్ బై పోల్.. తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. టీఆర్ఎస్, బీజేపీలు తమ అభ్యర్ధులను ప్రకటించాయి. బీజేపీ నుంచి ఈటల, టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ బరిలో ఉన్నారు.
దగ్గుబాటి ఫ్యామిలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. పురంధేశ్వరి మినహా, ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు, కుమారుడు హితేష్ జగన్ పార్టీ కండువా కప్పుకున్నారు. హితేష్ ను ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం నుంచి బరిలోకి దించా