-
Home » capital
capital
Lucknow: యూపీ క్యాపిటల్ సిటీ పేరు మారుతోందా? ఇంతకీ అది లఖ్నవూ కాకుండా మరేంటి?
February 8, 2023 / 05:26 PM ISTత్రేతాయుగంలో లక్ష్మణ్పూర్గా పిలిచేవారని ఆయన అన్నారు. నవబ్ అసఫ్-ఉద్-దౌలానే లఖ్నవూగా పేరు మార్చారని చెప్పారు. త్రేతాయుగంలో అయోధ్యా నగరాన్ని ఏలిన శ్రీరాముడు లక్నో సిటీని తన సోదరుడైన లక్ష్మణుడికి కానుకగా ఇచ్చాడని, ఆ కారణంగానే…
Minister Botsa Comments : రాజధాని విశాఖకు మార్పుపై మంత్రి బొత్స ఆసక్తికర వ్యాఖ్యలు
January 26, 2023 / 05:00 PM ISTఓ వైపు ఏపీ రాజధాని అంశంపై విపక్షాలు విరుచుకుపడుతుంటే మంత్రులు మాత్రం విశాఖ నుంచి త్వరలో పాలన ప్రారంభవుతుందంటూ స్టేట్ మెంట్స్ ఇస్తున్నారు. రాజధాని విశాఖకు మార్పుపై మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు…
Amaravati: నవంబర్ 1న సుప్రీంకోర్టులో అమరావతి రాజధాని అంశంపై విచారణ
October 21, 2022 / 06:03 PM ISTఅమరావతి రాజధాని అంశంపై నవంబర్ 1న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. అమరావతిని రాజధాని చేయాలంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసు విచారణ త్వరగా…
AP Government : రాజధాని పట్ల హైకోర్టు తీర్పుపై ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు
April 2, 2022 / 12:15 PM ISTప్రభుత్వ నిర్ణయంతో 2024 జనవరి వరకు సమయం ఉందన్న అధికారులు.. గత ప్రభుత్వం రూ.42 వేల కోట్ల పనులను గ్రౌండ్ చేసిందని అఫిడవిట్ దాఖలు చేశారు.
Delhi Police: మూడొందల మంది పోలీసులకు కరోనా పాజిటివ్!
January 10, 2022 / 10:52 AM ISTదేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి.
Pawan Kalyan: పాలకుల వల్లే రాష్ట్రానికి శాశ్విత రాజధాని లేదు -పవన్ కళ్యాణ్
November 1, 2021 / 04:53 PM ISTఆంధ్ర రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.
Corona Virus: ఒకే ఒక్క కరోనా కేసు.. లాక్డౌన్ విధించిన ప్రభుత్వం
September 14, 2021 / 04:38 PM ISTప్రపంచంలో కరోనా వైరస్ సంక్రమణ ముప్పు ఇంకా తగ్గలేదు. భారతదేశం వంటి దేశాలలో, కరోనా వైరస్ సంక్రమణ వేగం తగ్గినప్పటికీ, అమెరికా వంటి దేశాలలో పరిస్థితి మాత్రం ఇంకా కంట్రోల్లోకి రాలేదు
High Court : ఏపీ రాజధాని కేసుల విచారణ నవంబర్ 15కు వాయిదా
August 23, 2021 / 09:12 PM ISTఏపీ రాజధాని అమరావతి పిటిషన్లపై హైకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. నవంబర్ 15న తదుపరి విచారణ చేపట్టనున్నట్లు కోర్టు తెలిపింది.
Afghanistan crisis: కాబూల్లో తాలిబన్ల జెండా.. రాజధానిలో ప్రవేశించిన తీవ్రవాదులు
August 15, 2021 / 02:21 PM ISTఅఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ తీవ్రవాదులు తీవ్రవాదులు రాజధాని కాబూల్లోకి ప్రవేశించడం ప్రారంభించారు
Delhi : నిర్మానుష్యంగా ఢిల్లీ…మూతపడిన షాపులు, ఇళ్లలోనే ప్రజలు
April 18, 2021 / 01:15 PM ISTఢిల్లీలో వీకెండ్ లాక్డౌన్ కఠినంగా అమలవుతోంది. ప్రజలు కూడా సహకరించడంతో రోడ్లన్ని నిర్మాణుష్యంగా మారాయి.