-
Home » capital
capital
Lucknow: యూపీ క్యాపిటల్ సిటీ పేరు మారుతోందా? ఇంతకీ అది లఖ్నవూ కాకుండా మరేంటి?
త్రేతాయుగంలో లక్ష్మణ్పూర్గా పిలిచేవారని ఆయన అన్నారు. నవబ్ అసఫ్-ఉద్-దౌలానే లఖ్నవూగా పేరు మార్చారని చెప్పారు. త్రేతాయుగంలో అయోధ్యా నగరాన్ని ఏలిన శ్రీరాముడు లక్నో సిటీని తన సోదరుడైన లక్ష్మణుడికి కానుకగా ఇచ్చాడని, ఆ కారణంగానే ఆ సిటీని లఖన్
Minister Botsa Comments : రాజధాని విశాఖకు మార్పుపై మంత్రి బొత్స ఆసక్తికర వ్యాఖ్యలు
ఓ వైపు ఏపీ రాజధాని అంశంపై విపక్షాలు విరుచుకుపడుతుంటే మంత్రులు మాత్రం విశాఖ నుంచి త్వరలో పాలన ప్రారంభవుతుందంటూ స్టేట్ మెంట్స్ ఇస్తున్నారు. రాజధాని విశాఖకు మార్పుపై మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Amaravati: నవంబర్ 1న సుప్రీంకోర్టులో అమరావతి రాజధాని అంశంపై విచారణ
అమరావతి రాజధాని అంశంపై నవంబర్ 1న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. అమరావతిని రాజధాని చేయాలంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసు విచారణ త్వరగా చేపట్టాలని ప్రభుత్వం కోరింది.
AP Government : రాజధాని పట్ల హైకోర్టు తీర్పుపై ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు
ప్రభుత్వ నిర్ణయంతో 2024 జనవరి వరకు సమయం ఉందన్న అధికారులు.. గత ప్రభుత్వం రూ.42 వేల కోట్ల పనులను గ్రౌండ్ చేసిందని అఫిడవిట్ దాఖలు చేశారు.
Delhi Police: మూడొందల మంది పోలీసులకు కరోనా పాజిటివ్!
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి.
Pawan Kalyan: పాలకుల వల్లే రాష్ట్రానికి శాశ్విత రాజధాని లేదు -పవన్ కళ్యాణ్
ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.
Corona Virus: ఒకే ఒక్క కరోనా కేసు.. లాక్డౌన్ విధించిన ప్రభుత్వం
ప్రపంచంలో కరోనా వైరస్ సంక్రమణ ముప్పు ఇంకా తగ్గలేదు. భారతదేశం వంటి దేశాలలో, కరోనా వైరస్ సంక్రమణ వేగం తగ్గినప్పటికీ, అమెరికా వంటి దేశాలలో పరిస్థితి మాత్రం ఇంకా కంట్రోల్లోకి రాలేదు
High Court : ఏపీ రాజధాని కేసుల విచారణ నవంబర్ 15కు వాయిదా
ఏపీ రాజధాని అమరావతి పిటిషన్లపై హైకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. నవంబర్ 15న తదుపరి విచారణ చేపట్టనున్నట్లు కోర్టు తెలిపింది.
Afghanistan crisis: కాబూల్లో తాలిబన్ల జెండా.. రాజధానిలో ప్రవేశించిన తీవ్రవాదులు
అఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ తీవ్రవాదులు తీవ్రవాదులు రాజధాని కాబూల్లోకి ప్రవేశించడం ప్రారంభించారు
Delhi : నిర్మానుష్యంగా ఢిల్లీ…మూతపడిన షాపులు, ఇళ్లలోనే ప్రజలు
ఢిల్లీలో వీకెండ్ లాక్డౌన్ కఠినంగా అమలవుతోంది. ప్రజలు కూడా సహకరించడంతో రోడ్లన్ని నిర్మాణుష్యంగా మారాయి.