Home » capital city
సెంట్రల్ ఢిల్లీలో విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, మార్కెట్లు, మద్యం దుకాణాలు, ఆన్లైన్ ఫుడ్ డెలివరీలపై ఆంక్షలు విధించడంతో అవన్నీ మూతపడ్డాయి.
అమరావతి కేసులకు సంబంధించిన విచారణ మార్చి 28న సుప్రీం కోర్టులో జరపాల్సి ఉంది. అయితే, అంతకంటే ముందుగానే కేసు విచారణ జరపాలని ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు కోరారు. ఈ విజ్ణప్తిని జస్టిస్ కేఎం జోసెఫ్ ఆధ్వర్యంలోని ధర్మాసనం తోసిపుచ్చింది.
కొండపల్లిలో ఉద్రిక్తత.. చైర్మన్ ఎన్నిక వాయిదా..!
మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై హై డ్రామా..!
Key orders of AP government : అమరావతి ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనాల అధ్యయన విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 9 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. కమిటీ ఛైర్మన్ గా సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ను నియమించారు. అధ్యయనం చేసి ఏఏ భవనాలు అవసరమో..క
అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బస్సుయాత్రను ప్రారంభించటానికి వెళ్తున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును పోలీసులు అరెస్ట్ చెయ్యడం.. పాదయాత్ర చేసేందుకు అనుమతి లేదని చెబుతూ చంద్రబాబును వాహనంలో తీసుకెళ్లారు పోలీ�
రాజధాని విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని నిర్మాణ బాధ్యతల నుంచి సింగపూర్ కన్సార్టియాన్ని తప్పించింది.