Home » capital formers
AP Jana Rana Bheri : అమరావతి రైతులు ఉద్యమం నేటితో ఏడాది పూర్తి చేసుకుంది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు ఏడాదిగా ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ ఉద్యమం సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఇవాళ రాయపూడిలో జనభేరి పేరుతో భ�
ఏపీ రాజధానిలో రైతుల పోరాటం కొనసాగుతోంది. వారికి మద్దతుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ అక్కడకు వెళ్లారు. రైతులకు అండగా నిలిచారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కూడా అమరావతి ప్రాంత రైతుల ఆందోళనకు మద్దతుగా నిలిచారు. కాకపోతే చంద్రబ�
రాజధాని ప్రాంతంలోని రైతులను ఆదుకుంటామన్నారు మంత్రి బోత్స. రాజధానిపై అసెంబ్లీలో చర్చించిన తర్వాత స్పష్టత ఇస్తామని వెల్లడించారు. 2019, డిసెంబర్ 14వ తేదీ శనివారం విశాఖపట్టణానికి ఆయన వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ…నిర్మాణంలో ఉన్న