Home » careless
బిహార్లో మాత్రం ఆ ప్రభావం ఏమాత్రం కనిపించడం లేదు. నానాటికీ జనాభా పెరుగుతూనే ఉంది. ఇది రాజకీయంగా కూడా అక్కడ ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటుంది. ఇకపోతే, తాజాగా ఈ విషయాన్ని మరోసారి తెరపైకి తీసుకువచ్చారు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్. అయితే దీనిపై ఆయ
ప్రకాశం జిల్లా కనిగిరి సాయినగర్లో అమానుషం చోటుచేసుకుంది. కరోనాతో మృతిచెందిన ఓ మహిళ మృతదేహాన్ని శ్మశాన వాటికకు తీసుకెళ్లకుండా ఇంట్లోనే ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడింది.
High court angry over illegal structures : హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ నిర్మాణాలపై అధికారుల నియంత్రణ కొరవడిందని హైకోర్టు వ్యాఖ్యానించింది. అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే క్షేత్రస్థాయి సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నించిం�
గుంటూరు జీజీహెచ్ లో దారుణం జరిగింది. కరోనా బాధితుల పట్ల అక్కడి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపణలు వస్తున్నాయి. రెండు నెలల బాబుకు, తల్లికి కరోనా సోకింది. దీంతో మూడు రోజుల క్రితం వారు జీజీహెచ్ లో చేరారు. అప్పటినుంచి తమను వైద్యులు, సి�
హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో మరోసారి సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది. కరోనా వైరస్ బారిన పడిన వ్యక్తి చనిపోయి 8 గంటలు దాటిన సిబ్బంది పట్టించుకోలేదు. దీంతో మృతదేహం దుర్వాసన వస్తుండటంతో తోటి రోగులు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. ఇవాళ ఉదయం నుంచి �
పశ్చిమగోదావరి జిల్లాలో కోడి పందాలు నిర్వహకులు, పందెం రాయుళ్లు పోలీసుల ఆంక్షలు భేఖాతరు చేస్తున్నారు. కోళ్లకు కత్తులు కట్టి బరిలోకి దించుతున్నారు.
హిందూపురంలో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణకు అవమానం జరిగింది. తనకు ఎస్కార్ట్ కల్పించాలని సమాచారం ఇచ్చినా పోలీసులు పట్టించుకోలేదు.