caronavirus

    V Jayaram : కరోనాతో సీనియర్ మోస్ట్ సినిమాటోగ్రాఫర్ వి. జయరాం కన్నుమూత..

    May 21, 2021 / 10:18 AM IST

    సీనియర్ మోస్ట్ సినిమాటోగ్రాఫర్ వి. జయరాం కరోనాతో కన్నుమూశారు. ఆయనకు ఇటీవల కరోనా పాజిటివ్ వచ్చింది. చికిత్స పొందుతూనే గురువారం రాత్రి కన్నుమూశారు..

    మనోజ్ బాజ్‌పాయ్‌కి కోవిడ్ పాజిటివ్..

    March 12, 2021 / 07:09 PM IST

    మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తోంది. బాలీవుడ్‌ యాక్టర్ రణ్‌బీర్ కపూర్, డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ ఇద్దరికీ కరోనా సోకడంతో హోమ్ క్వారంటైన్‌లోకి వెళ్లారు. ఇప్పుడు ప్రముఖ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ కరోనా బారిన పడ్డారు. తాజాగా జరిపిన పరీక్షల్లో ఆయన

    దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీకి కరోనా.. షూటింగ్‌కి బ్రేక్..

    March 9, 2021 / 05:49 PM IST

    బాలీవుడ్ యంగ్ హీరో రణ్‌బీర్ కపూర్ కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిసిన కాసేపటికే మరో దర్శకుడితో పాటు యూనిట్ సభ్యలకు కూడా కోవిడ్ సోకిందనే విషయం తెలియడంతో బాలీవుడ్ వర్గాలవారు ఉలిక్కి పడ్డారు. ఇప్పుడిప్పుడే షూటింగ్స్ స్టార్ట్ అయ్యాయి, త్వరలోనే �

    ట్రంప్ కు ఫేస్ బుక్ షాక్…తప్పుడు పోస్ట్ చేశారంటూ డిలీట్

    August 6, 2020 / 03:31 PM IST

    అమెరికా అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు మొన్న ట్విట్టర్, నేడు ఫేస్ బుక్ అమెరికా అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు షాక్ ఇచ్చాయి. కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో వస్తోన్న తప్పుడు సమాచారంపై ఫేస్‌బుక్‌ చర్యలు తీసుకుంటున్నవిషయం తెలిసిందే. కరోనా వైరస్

    పేదలకే ప్రభుత్వాసుపత్రి : కరోనా సోకగానే ప్రైవేట్ హాస్పిటల్స్ కి పరుగెడుతున్న మంత్రులు

    August 3, 2020 / 10:03 PM IST

    దేశవ్యాప్తంగా ప్రతి రోజూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. అయితే లక్షల మంది ప్రజలు వైరస్ సోకగానే ప్రభుత్వాసుపత్రులకు వెళుతుంటే…వైరస్ సోకిన మంత్రులు,ఎమ్మెల్యేలు మాత్రం ప్రైవేట్ హాస్పిటల్స్ కు వెళ్తున్నారు. రోజ

    తమిళనాడు గవర్నర్ కు కరోనా పాజిటివ్

    August 2, 2020 / 06:53 PM IST

    తమిళనాడు గవర్నర్‌ భన్వరిలాల్‌ పురోహిత్‌కు కరోనా వైరస్‌ సోకింది. కరోనా లక్షణాలు కనిపించడంతో అయన పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌ వచ్చింది. .భన్వరిలాల్‌కు కరోనా సోకిన విషయాన్ని ఆయన టెస్టులకు హాజరైన కొన్ని గంటల వ్యవధిలోనే చెన్నైలోని కావేరి హ�

    నివారణ చర్యలు, సోషల్ డిస్టెన్స్ COVID-19 వ్యాప్తిని ఆపగలదు

    August 2, 2020 / 03:37 PM IST

    గతేడాది డిసెంబర్ లో చైనాలో మొదటిసారిగా వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్.. ఇప్పుడు ప్రపంచంలోని అన్ని దేశాలకు పాకింది. ఈ మహమ్మారిని ఎదుర్కొన్న, వివిధ దేశాల్లోని ప్రజారోగ్య అధికారులు…వైరస్ పీక్ స్టేజ్ ని ఎలా ఆలస్యం చేయాలి మరియు అడ్డుకోవాలి అనే

    మొదటి 5రోజుల్లో కరోనా రోగులతో ప్రమాదం…9రోజుల తర్వాత నో రిస్క్

    July 31, 2020 / 10:02 PM IST

    కరోనావైరస్ సోకిన వ్యక్తులకు మొదటి 5రోజులే చాల కీలకం అని నిపుణులు చెబుతున్నారు. కోవిడ్ -19 రోగులు వైరస్ సోకిన 9వ రోజు తర్వాత ఇతరులకు ప్రమాదం కలిగించరని UK మరియు ఇటలీ పరిశోధకులు కనుగొన్నారు. వైరస్ సోకిన వ్యక్తులలో వైరస్ తొలగింపు ఎక్కువసేపు ఉండవచ్

    పింక్ “ఐ” కూడా కరోనా సంకేతమే

    July 31, 2020 / 06:43 PM IST

    2019 డిసెంబరులో చైనాలో తొలిసారిగా కరోనావైరస్(కోవిడ్-19) కనుగొనబడినప్పటి నుండి నిపుణులు దాని గురుంచి ఇంకా కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటూనే ఉన్నారు. వైరస్ వ్యాప్తి చెందుతూనే ఉన్న సమయంలో, వైద్యులు అసలు మూడు పెద్ద విషయాలు( దగ్గు, జ్వరం మరియు శ్వా�

    కరోనా వైరస్ ను “నీరు”చంపేయగలదు…రష్యా సైంటిస్టులు

    July 31, 2020 / 03:24 PM IST

    కరోనావైరస్ ని “నీరు” 72 గంటల్లో పూర్తిగా నాశనం చేస్తుందని రష్యన్ శాస్త్రవేత్తల అధ్యయనం తేల్చింది. వైరస్ స్థితిస్థాపకత నేరుగా నీటి ఉష్ణోగ్రతపై ఆధారపడి ఉంటుంది – 90% వైరస్ కణాలు…గది ఉష్ణోగ్రత నీటిలో 24 గంటల్లో చనిపోతాయని, 99.9% వైరస్ కణాలు 72 గం�

10TV Telugu News