Home » cash transactions
మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఓటర్లకు నగదు పంపిణీ చేసేందుకు పలువురు వ్యక్తులు, సంస్థలకు కోమటిరెడ్డి నగదు బదిలీ చేశార
నగదు రూపంలో జరిగే లావాదేవీలపై ఆదాయపు పన్ను శాఖ దృష్టి పెట్టింది. నగదు రూపంలో ఇకపై రూ.20 వేలకు మించిన చెల్లింపులు జరపకూడదు. ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తి రూ.5 లక్షలకు మించిన నగదు తీసుకోకూడదు.