Home » cattle
దీనికి కృతజ్ఞతా సూచకంగా వాటికి కొత్త బియ్యంతో పొంగలి వండిపెట్టే ఆచారం ఉంది. పాడి పంటలు అనే..
పశుపోషణ అనాదిగా రైతు జీవన వృత్తిలో భాగం. వ్యవసాయ పనుల్లో రైతుకు తోడ్పాటును అందించటంతోపాటు, పాడి ద్వారా రైతుకు నిత్యం ఆదాయాన్ని అందించే ఏకైక రంగం పశుపోషణ. డెయిరీ ద్వారా వచ్చే ఎరువువల్ల వ్యవసాయంలో కలిగే ప్రయోజనాలు అనేకం.
పశువులు, ఆవులను యథేచ్ఛగా వీథుల్లో వదిలేసేవారికి ఐదు చెప్పు దెబ్బలు విధిస్తారట. దీనితో పాటుగా 500 రూపాయట జరిమానా కూడా విధిస్తామని ప్రకటించారు. ఈ విషయాన్ని గ్రామంలో చాటింపు వేయించి మరీ తెలియజేశారు.
కరీంనగర్ జిల్లా పశువైద్య శాలకు తీవ్ర అస్వస్థతకు గురైన ఆవుని తీసుకువచ్చారు. దానిని పరీక్షించి ఆపరేషన్ చేసిన వైద్యులు దాని కడుపులోంచి 50 కిలోల ప్లాస్టిక్ ను బయటకు తీశారు. సరైన పశుగ్రాసం అందక.. ఆకలికి అలమటిస్తూ ప్లాస్టిక్ తిన్న ఆవు ఇలా ప్రాణాల మ
వీధుల్లోకి ఆవులను వదిలినందుకు వాటి యజమానికి 6 నెలల జైలు శిక్ష పడింది. గుజరాత్ లోని అహ్మదాబాబ్ మునిసిపల్ కార్పొరేషన్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. వీధులు, రోడ్లపై పశువులు బీభత్సం సృష్టిస్తూ మనుషులకు ముప్పుగా మారుతున్న నేపథ్యంలో వాటిని అలా వదిలే వా
ఇటీవలే ఘనంగా ప్రారంభమైన ‘వందే భారత్ ఎక్స్ప్రెస్’ రైలు మరోసారి నిలిచిపోయింది. ఇటీవలే గేదె ఢీకొనడం వల్ల ఆగిపోయిన ‘వందే భారత్ ఎక్స్ప్రెస్’ రైలు ఈ సారి సాంకేతిక సమస్య కారణంగా నిలిచిపోయింది.
లుంపీ స్కిన్ వ్యాధి కారణంగా గుజరాత్లో 1,565 గోవులు మృత్యువాత పడ్డట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. రాష్ట్రంలోని 20 జిల్లాల్ల 2,083 గ్రామాల్లో ఈ వ్యాధి వ్యాపించిందని, మొత్తంగా 55,950 పశువులపై ఈ వ్యాధి ప్రభావం ఉందని ప్రభుత్వం పేర్కొంది. అయ�
అపరిశుభ్రమైన పరిసరాలలలో పశువులు ఈనినప్పుడు , తగు జాగ్రత్తలు పాటించకపోవటం , మాయ సకాలంలో పడకపోవడం వల్ల గర్భాశయ వ్యాధులు సంక్రమిస్తాయి. ఈ వ్యాధుల వల్ల చూడి నిలవదు.
వడబెబ్బకు గురైన పశువులను వెంటనే నీడ ప్రాంతంలోకి మార్చి వీలైతే ఫ్యాన్లు లేదా కూలర్ల సాయంతో చల్లని గాలిని అందించాలి. బాగా ఎండగా ఉన్న సమయాల్లో పశువులను చల్లని నీటితో కడగాలి.
ఈ జబ్బురావటానికి కారణం జంతువుల చుట్టూ ఉండే మురికి ముఖ్యకారణం. అందుకే పశువులను ఉంచే ప్రదేశాలను నిత్యం శుభ్రంగా ఉంచుకోవాలి. జంతువుల పేడ, మూత్రం వంటి వాటిని తొలగించాలి.