Home » CBI Case
ఢిల్లీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
సీబీఐ నమోదు చేసిన కేసులో నిందితుడుగా ఉన్న శరత్ చంద్రారెడ్డి అప్రూవర్గా మారారు. అప్రూవర్గా మారిన అనంతరం రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టులో ఆయన వాగ్మూలం ఇచ్చారు.
విదేశాల్లో మెడికల్ కోర్స్ పూర్తి చేసి వచ్చిన డాక్టర్లు ఇండియాలో ప్రాక్టీస్ చేయాలంటే ఇక్కడి ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే పరీక్షలు పాసవ్వాలి. లేకుంటే వీళ్లు డాక్టర్లుగా సేవ చేసేందుకు అనర్హులు. కానీ, ఇలా కొందరు ఫెయిలై కూడా డాక్టర్లుగా పని�
దేశంలో బ్యాంకింగ్ రంగంలోనే అతిపెద్ద కుంభకోణం బయటపడింది. 17 బ్యాంకులను నిండా ముంచిన ముగ్గురు వ్యాపారవేత్తలు ఏకంగా..రూ.34,615 కోట్ల స్కామ్ చేసినట్లుగా సీబీఐ దర్యాప్తులో తేలింది. దీనికి సంబంధించి DHFL సంస్థ మాజీ సీఎండీ కపిల్ వాధ్వాన్, డైరెక్టర్ �
సీబీఐ వర్గాల సమాచారం ప్రకారం... కొత్తగా నమోదు చేసిన కేసులో ఆరోపణలు అన్ని ప్రధానంగా కార్తీ చిదంబరంపైనే ఉన్నట్లు సీబీఐ వర్గాలు వెల్లడించాయి.
సాక్షుల భద్రతపై సీబీఐ అధికారులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తూ వారికి భదత్ర కల్పించాలని కోర్టును కోరారు
ఎర్రచందనం దుంగలను పైపులంటూ స్మగ్లింగ్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నిందితులు సతీశ్, నజీబ్ లకు ముగ్గురు కస్టమ్స్ అధికారులు సహకరించారు.
తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి ఎస్బీఐలో క్యాషియర్ గా పని చేస్తున్న రాపాక వెంకటరమణ మూర్తిపై సీబీఐ కేసు నమోదు చేసింది.
ఆర్మీ నియామకాల్లో అవకతవల కేసులో 23 మందిపై కేసు నమోదైంది. ఈ కేసుకి సంబంధించి దేశవ్యాప్తంగా 13 సిటీల్లోని 30 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది కేంద్ర దర్యాప్తు సంస్థ(CBI).
CBI case files against Cambridge Analytics : యుకేకు చెందిన పొలిటికల్ కన్సల్టింగ్ సంస్థ కేంబ్రిడ్జ్ ఎనలిటికాపై సీబీఐ కేసు నమోదు చేసింది. 5 లక్షల 62 వేల మంది ఇండియన్ ఫేస్బుక్ వినియోగదారుల వ్యక్తిగత డేటాను అక్రమంగా సేకరించిందనే ఆరోపణలతో సీబీఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింద