-
Home » CBI Case
CBI Case
మరో షాక్.. అనిల్ అంబానీ ఆర్కామ్పై రూ.2 వేల కోట్ల బ్యాంకు మోసం కేసు నమోదు చేసిన సీబీఐ.. ఆఫీసుల్లో తనిఖీలు
ఆయా సంస్థలను జూన్ 13న అధికారికంగా మోసపూరిత సంస్థలుగా గుర్తించారు.
ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం..
ఢిల్లీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
ఢిల్లీ మద్యం కేసులో కీలక పరిణామం.. సీబీఐ కేసులో అప్రూవర్గా శరత్ చంద్రారెడ్డి!
సీబీఐ నమోదు చేసిన కేసులో నిందితుడుగా ఉన్న శరత్ చంద్రారెడ్డి అప్రూవర్గా మారారు. అప్రూవర్గా మారిన అనంతరం రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టులో ఆయన వాగ్మూలం ఇచ్చారు.
Fake Doctors: పరీక్షలో ఫెయిలైనా ప్రాక్టీస్ చేస్తున్న డాక్టర్లు.. సీబీఐ కేసు నమోదు.. నిందితులు విదేశాల్లో చదివిన డాక్టర్లు
విదేశాల్లో మెడికల్ కోర్స్ పూర్తి చేసి వచ్చిన డాక్టర్లు ఇండియాలో ప్రాక్టీస్ చేయాలంటే ఇక్కడి ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే పరీక్షలు పాసవ్వాలి. లేకుంటే వీళ్లు డాక్టర్లుగా సేవ చేసేందుకు అనర్హులు. కానీ, ఇలా కొందరు ఫెయిలై కూడా డాక్టర్లుగా పని�
DHFL Scam : దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ స్కామ్..DHFLలో రూ.34,615 కోట్ల అవినీతి
దేశంలో బ్యాంకింగ్ రంగంలోనే అతిపెద్ద కుంభకోణం బయటపడింది. 17 బ్యాంకులను నిండా ముంచిన ముగ్గురు వ్యాపారవేత్తలు ఏకంగా..రూ.34,615 కోట్ల స్కామ్ చేసినట్లుగా సీబీఐ దర్యాప్తులో తేలింది. దీనికి సంబంధించి DHFL సంస్థ మాజీ సీఎండీ కపిల్ వాధ్వాన్, డైరెక్టర్ �
Karthi Chidambaram : కాంగ్రెస్ నేత పి.చిదంబరం కుమారుడిపై మరో సీబీఐ కేసు
సీబీఐ వర్గాల సమాచారం ప్రకారం... కొత్తగా నమోదు చేసిన కేసులో ఆరోపణలు అన్ని ప్రధానంగా కార్తీ చిదంబరంపైనే ఉన్నట్లు సీబీఐ వర్గాలు వెల్లడించాయి.
Viveka murder case: వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షులకు భద్రత పెంపు
సాక్షుల భద్రతపై సీబీఐ అధికారులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తూ వారికి భదత్ర కల్పించాలని కోర్టును కోరారు
CBI Case : ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో సీబీఐ కేసు నమోదు
ఎర్రచందనం దుంగలను పైపులంటూ స్మగ్లింగ్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నిందితులు సతీశ్, నజీబ్ లకు ముగ్గురు కస్టమ్స్ అధికారులు సహకరించారు.
Sakinetipalli SBI : ఎస్బీఐలో రూ.7.70 కోట్ల నిధుల గోల్ మాల్… క్యాషియర్ పై CBI కేసు
తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి ఎస్బీఐలో క్యాషియర్ గా పని చేస్తున్న రాపాక వెంకటరమణ మూర్తిపై సీబీఐ కేసు నమోదు చేసింది.
ఆర్మీ నియామకాల స్కాంలో 23మందిపై సీబీఐ కేసు
ఆర్మీ నియామకాల్లో అవకతవల కేసులో 23 మందిపై కేసు నమోదైంది. ఈ కేసుకి సంబంధించి దేశవ్యాప్తంగా 13 సిటీల్లోని 30 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది కేంద్ర దర్యాప్తు సంస్థ(CBI).