Home » CBI investigation
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు. అవినాశ్ రెడ్డిని సీబీఐ ప్రశ్నిస్తోంది.
వివేకా హత్యపై వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆస్తుల కోసమే వివేకా హత్య జరిగిందని తెలిపారు. హత్యలో ఆస్తి తగాదాలు ఉన్నాయని పేర్కొన్నారు.
మాజీ మంత్రి వై.ఎస్. వివేకా హత్యకేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి ఈరోజు సీబీఐ విచారణకు హాజరుకానున్నారు. కడప సెంట్రల్ జైల్లో భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే సీబీఐ అధికారులు కడపకు చేరు�
వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ ఇన్వెస్టిగేషన్ పేరుతో డ్రామా జరుగుతుందని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. నిందితులు అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నది నిజం అయితే ఎప్పుడో బయటకి వచ్చేదన్నారు. అక్కడ అందరి ఇల్లు 100 మీటర్ల దూరంలోని ఉంటాయని తెలిపార�
YCP MP అవినాశ్రెడ్డిపై సీబీఐ ప్రశ్నల వర్షం
సీబీఐ విచారణకు వెళ్తూ .. వైఎస్ విజయలక్ష్మితో వైసీపీ ఎంపీ అవినాశ్రెడ్డి భేటీ అయ్యారు. వైఎస్ వివేకా హత్య కేసులో విచారణకు వెళుతూ విజయమ్మతో అవినాశ్ రెడ్డి భేటీ కావటం ఆసక్తికరంగా మారింది.
ఎమ్మెల్సీ కవిత విచారణపై ప్రముఖుల కామెంట్స్
నా ఫోటోలు, కాల్ లిస్ట్ సీబీఐ అధికారుల దగ్గర ఉన్నాయి. వారు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాను. ఇద్దరం చెప్పింది ఒకటే ఉందని సీబీఐ అధికారులు చెప్పారు. నన్ను 20 నిమిషాలు మాత్రమే ప్రశ్నించారని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.
వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిపై శుక్రవారం సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది.
వివేకానందరెడ్డి హత్యకు ఉపయోగించిన ఆయుధాల అన్వేషణకు బ్రేక్ పడింది. తదుపరి ఆదేశాలు జారీచేసేంతవరకు తవ్వకాలు నిలిపివేయాలని సీబీఐ ఆదేశించింది. దీంతో మునిసిపల్ సిబ్బంది రోటరీపురం గారండాల వాగు దగ్గర తవ్వకాలు నిలిపివేశారు.