Home » CBI investigation
డప జిల్లాలో రెండవ రోజు(08 జూన్ 2021) మాజీమంత్రి, ముఖ్యమంత్రి బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతుంది. నిన్నటి నుంచి విచారణ ప్రారంభించిన సీబీఐ అధికారులు.. వివేకా కంప్యూటర్ ఆపరేటర్ ఇనాయతుల్లాను ఈరోజు విచారిస్తున్నారు.
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ డెత్ మిస్టరీపై రాజకీయం నడుస్తోందా..? ఆయన మరణంపై సీబీఐ దర్యాప్తు రాష్ట్రాన్ని శాసించే దిశగా అడుగులు వేస్తోందా..? ఓ వైపు కరోనా మరోవైపు వరదలు. వీటికితోడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం..! కరోనా, వరదల కన్నా �
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసు మలుపులు తిరుగుతోంది. కేసు విచారణకు ముంబై పోలీసులు సహకరించడం లేదని బీహార్ పోలీసులు ఆరోపిస్తున్నారు. తాజాగా బీహార్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కెవియట్ పిటిషన్ దాఖలు చేసింది. కేసు విచారణను �