Home » CEASEFIRE
ప్రభాస్ తో మరోసారి బాలీవుడ్ దర్శకుడు పోటీకి సిద్దమవుతున్నాడా..? ఈసారైనా ప్రభాస్ రేస్ లో విజేతగా నిలుస్తాడా..!
పౌరుల తరలింపు కోసం కాల్పుల విరమణ చేసినట్లు రష్యా తెలిపింది. పౌరుల తరలింపునకు అవలంభిస్తున్న విధానాన్ని ఉక్రెయిన్ తెలియజేయాలని రష్యా విదేశాంగ శాఖ తెలిపింది.
దాడులపై రష్యా అధ్యక్షుడు పుతిన్(Putin War) కీలక వ్యాఖ్యలు చేశారు. యుక్రెయిన్ ఆయుధాలు వీడే వరకూ తమ సైనిక చర్య ముగియదని మరోసారి స్పష్టం చేశారు.
జమ్మూ కశ్మీర్లో చొరబడడానికి సరిహద్దు అవలి వైపున ఉన్న లాంచ్ప్యాడ్ల దగ్గర దాదాపు 140 మంది ఉగ్రవాదులు వేచి చూస్తున్నారని భద్రతా దళాలకు చెందిన సీనియర్ ఉన్నతాధికారి ఒకరు గురువారం చెప్పారు.
గత 11 రోజులుగా కొనసాగుతున్న హింసకు తెరపడింది. ఇజ్రాయెల్ దాడితో పాలస్తీనియున్లు గజగజ వణికిపోయిన సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్ - హమాస్ మధ్య కాల్పులు జరిగాయి. ఈ హింసలో 200 మందికి పైగా పాలస్తీనియున్లు ప్రాణాలు కోల్పోయారు.
పాక్ మరోసారి బరితెగించింది.ఎల్ వోసీ దగ్గర తరచూ భారత సైన్యంపై కాల్పులకు తెగబడుతూ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తుంది.పూంచ్ సెక్టార్ లో సోమవారం(ఏప్రిల్-1,2019) పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది.పాక్ కాల్పులను భారత సైన్యం ధీటుగా తిప్పికొట
కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పదేపదే సరిహద్దుల్లో పాక్ కాల్పులకు తెగబడుతోంది.జమ్మూకాశ్మీర్ లోని రాజౌరీ జిల్లాలోని సుందర్ బానీ సెక్టార్ లో గురువారం(మార్చి-21,2019)ఉదయం పాక్ కాల్పులకు తెగబడింది.పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో భారత జవాను �