-
Home » CEASEFIRE
CEASEFIRE
ఆగిన యుద్ధం.. ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం..
శాశ్వత శాంతిని సాధించడానికి ఇజ్రాయెల్, లెబనాన్లతో కలిసి పనిచేయమని నేను ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ కార్యదర్శి రూబియోతో పాటు జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ డాన్ రేజిన్ కేన్లను ఆదేశించాను.
ఇజ్రాయెల్ చర్యలతో మళ్లీ పెరుగుతున్న టెన్షన్.. హర్మూజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన! ట్రంప్ వార్నింగ్..
Iran-Israel war : ఇజ్రాయెల్ లెబనాన్ పై భీరక దాడులకు పాల్పడింది. ఇప్పటి వరకు జరగని రీతిలో అత్యంత భారీ వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో మృతుల సంఖ్య 254కు చేరగా.. మరో వెయ్యి మందికిపైగా గాయపడినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.
ఇరాన్ 10 షరతులు ఇవే.. ట్రంప్ అంగీకరిస్తారా.. యుద్ధం పూర్తిగా ఆగినట్లేనా..!
Iran vs Israel War : ఇరాన్, అమెరికా ఇజ్రాయెల్ దేశాల మధ్య జరుగుతున్న వార్కు తాత్కాలిక విరామం లభించింది. ఇరాన్ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
సరిహద్దుల్లో తీవ్ర ఘర్షణలు.. పాకిస్తాన్, అఫ్ఘానిస్థాన్ కీలక నిర్ణయం.. 48 గంటలు..
దాడుల్లో 23 మంది పాకిస్తాన్ సైనికులు మరణించగా, 29 మంది గాయపడ్డారని తెలుస్తోంది.
గాజా యుద్ధం ముగింపు.. మొదటి దశ శాంతి ఒప్పందంపై ఇజ్రాయెల్, హమాస్ సంతకం.. డొనాల్డ్ ట్రంప్ కీలక కామెంట్స్..
Israel-Hamas ceasefire : రెండేళ్ల గాజా యుద్ధానికి ఎండ్ కార్డు పడింది. గాజా మొదటి దశ శాంతి ఒప్పందానికి ఇజ్రాయెల్, హమాస్లు
ఆయుధాలు వదిలేస్తాం..! మావోయిస్టుల సంచలన లేఖ.. ఆలస్యంగా వెలుగులోకి.. లేఖపై పలు అనుమానాలు..
Maoist Party : మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో విడుదలైన లేఖ ప్రస్తుతం మావోయిస్టు, పోలీసు వర్గాల్లో కలకలం రేపుతోంది.
భారీగా పడిపోయిన గోల్డ్ రేటు.. బంగారం కొనేవాళ్లకు గోల్డెన్ ఛాన్స్.. హైదరాబాద్లో తులం రేటు ఎంతో తెలుసా..?
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా తగ్గింది.
‘దాడులు ఆపండి బాబోయ్.. భారత్ ను మేమే అడిగాం..’ ఆ రోజు ఏం జరిగిందో చెప్పిన పాక్ ఉప ప్రధాని
కాల్పుల విరమణ కోసం భారత దేశాన్ని పాకిస్థాన్ విజ్ఞప్తి చేసిందని, ఆ మేరకు మా నుంచే సంప్రదింపులు ప్రారంభించామని పాకిస్థాన్ ఉపప్రధాన మంత్రి ఇసాక్ దార్ అన్నారు.
భారత్ పాకిస్తాన్ మధ్య కీలక చర్చలు.. సర్వత్రా తీవ్ర ఉత్కంఠ.. ఏయే అంశాలపై చర్చించనున్నారంటే..
ఈ నిబంధనల ఉల్లంఘనలపై పాక్ ను ప్రశ్నించబోతోంది భారత్.
భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరింది.. ఇప్పుడు రష్యా-యుక్రెయిన్ మధ్య ఇదే దిశగా..
ఎట్టకేలకు యుద్ధాన్ని ముగించాలని రష్యా భావిస్తుండడం ఓ సానుకూల సంకేతమని అన్నారు.