Home » Center
రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ (RAS) 2021 ప్రిలిమ్స్ పరీక్షకు హాజరైన ఓ యువతి డ్రెస్ స్లీవ్స్ ను సెక్యూరిటీ గార్డు కత్తెరతో కట్ చేశాడు. దీనిపై మహిళా కమిషన్ మండిపడింది.
కరోనా రోగుల పాలిట ప్రాణాంతకంగా మారుతున్న బ్లాక్ ఫంగస్ పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. కరోనా నుంచి కోలుకున్న వారిలో అధికంగా కనిపిస్తున్న బ్లాక్ ఫంగస్ను అంటు వ్యాధిగా గుర్తించాలని రాష్ట్రాలకు లేఖ రాస్తూ పలు సూచనలు చేసింది కేంద్రం. ఇటువంటి
Drug scandal in wellness center : టెన్టీవీ ప్రసారం చేసిన హైదరాబాద్ వెల్నెస్ సెంటర్లలో మందుల కుంభకోణంపై ఉన్నతాధికారుల్లో కదలిక మొదలైంది. ఇప్పటికే కాలం చెల్లిన మందులను తరలించిన వెల్నెస్ సెంటర్ కాంట్రాక్టర్ల దగ్గర నుంచి సమాచారం రాబట్టే పనిలో అధికారులు ని�
కరోనా నుంచి అప్రమత్తంగా ఉండటానికి ఎంటర్టైన్మెంట్కు అవకాశమివ్వడానికి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ రీసెంట్ గా గైడ్లెన్స్ రిలీజ్ చేసింది. పార్కుల్లో, ఫుడ్ కోర్టుల్లో గుంపులుగా ఉండకుండా చూడాలని.. సిబ్బంది పనితీరును పర్యవేక్షించేందుక�
దేశ ఆర్థిక స్థితి ఇలా ఉండటానికి మోడీ విధానాలే కారణమని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. ముఖ్యంగా జీడీపీ (దేశ స్థూల జాతీయోత్పత్తి) చారిత్రక కనిష్ఠానికి పడిపోవటానికి ‘గబ్బర్ సింగ్ ట్యాక్స్’ కారణమని జీఎస్టీని ఉద్దేశించి విమర్శిం
కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలను చేపట్టవద్దని ఎలాంటి నిషేధం విధించలేదని కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. శనివారం జారీ చేసిన కొత్త సర్క్యులర్లో వివిధ ప్రభుత్వ సంస్థల ద్వారా సాధారణ నియామక ప్రక్రియ కొనసాగుతుందని మంత్రిత్వ శాఖ తెలి�
కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్పై విధి విధానాలను 2020, ఏప్రిల్ 15వ తేదీ బుధవారం విడుదల చేయనుంది. మే 3 వరకు లాక్డౌన్ కొనసాగనుండడంతో… ఎలాంటి మార్గదర్శకాలు ఉంటాయన్న చర్చ సాగుతోంది. అంతేకాదు… ఏవైనా సడలింపులు ఇస్తారా అని కూడా జనం ఎదురు చూస్తున్న�
కరోనా వైరస్ ను కేంద్ర ప్రభుత్వం పాక్షిక సమస్యగా చూస్తోందని..ఎన్నో రంగాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ వెల్లడించారు. పడుతూ లేస్తూ..బతుకుదాం అని అనుకుంటే పొరపాటని..కాలం గడిచే కొద్దీ సమస్యలు పెరుగుతాయ�
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఘర్షణలపై దేశ వ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమౌతోంది. గత రెండు దశాబ్దాల తర్వాత ఘోరమైన అల్లర్లు జరిగాయని అంచనా. అయితే..ఐబీ అధికారి అంకిత్ శర్మ దారుణ హత్యకు గురికావడం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆమ్ ఆద్మీ, బీజేపీ మధ్య తీ�
ఢిల్లీ వేదికగా కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రశ్నించారు మంత్రి కేటీఆర్. డీమానిటైజేషన్, సీఏఏపై రాష్ట్ర అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు. తెలంగాణకు ఇస్తున్న నిధులపైనా నిర్మలా సీతారామన్కు కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్ను దేశ రెండో రాజధానిగా చే