Home » Center
మూడు రాజధానులు, GN RAO కమిటి నివేదికపై ఏపీ రాజధాని ప్రాంతాల ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపడుతున్నారు. ఐదు రోజులుగా నిరసనలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే..రాజధాని అంశంపై అధికార, విపక్ష పార్టీ మధ్య మాటల తూటాల
తూర్పుగోదావరి యు.కొత్తపల్లి మండలం మూలపేట శివారులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రామన్నపాలెం బ్రిడ్జి సమీపంలోని బోట్ల తయారీ కేంద్రంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో రెండు బోట్లు మంటల్లో కాలిపోయాయి. రూ.55 లక్షలు మేర ఆస్తి నష్టం సంభవించినట్లుగా అ
జూ పార్క్ కు వెళ్లేందుకు చిన్నారులే కాదు పెద్దవారు కూడా ఎగిరి గంతేస్తారు. అసలే వేసవికాలం..చల్లగా ఉండటమ కాక జంతువులను చూసి ఆహ్లాదాన్ని పొందాలంటే జూ పార్క్ కు వెళ్లాల్సిందే.
అమరావతి : దళిత క్రిస్టియన్లను ఎస్సీలుగా గుర్తిస్తూ.. సమాన హోదా కల్పించాలంటూ ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసింది. అవసరమైన రాజ్యాంగ సవరణ చేయాలని కోరుతూ ఏసీ అసెంబ్లీ తీర్మానం చేసి పంపించింది. సీఎం చంద్రబాబు తీర్మానాన్ని ఫిబ్రవరి 6వ తేదీ బుధవారం
హైదరాబాద్ : అధికారుల నిర్లక్ష్యంతో ఓ నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది. మౌలాలీ ఆర్పీఎఫ్ ట్రైనింగ్ సెంటర్లో విషాదం చోటు చేసుకుంది. ఆర్మీ సెలక్షన్స్ కోసం వచ్చిన యువకుడు అనంతలోకాలకు వెళ్లిపోయాడు. అధికారలు సరిగ్గా ఏర్పాట్లు చేయకపోవడంతోనే ఇది
ఢిల్లీ : సొంత ఇల్లు ప్రతీ ఒక్కరికి కల. ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్యంగా పేద, మధ్యతరగతివారికి అది తీరని కలగానే మిగిలిపోతోంది. ఇప్పుడలా కాదు.. స్వంత ఇంటి కలను నెరవేర్చేందుకు మేమున్నామంటోంది ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం. మీ ఇంటి కలను సాకారం