Home » Central
హీట్ పెంచుతున్న కేంద్రం 'జమిలి' ప్రయత్నాలు
కొత్త కరెంటు చట్టం ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనిని రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కొత్త చట్టం కారణంగా…రైతులు, ఇతరులపై పెను ప్రభావం చూపిస్తుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. �
లాక్ డౌన్ (మే 3, 202) వరకు అమలులో ఉంటుందని కేంద్రం ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో వంద లోపు కార్మికులు ఉన్న ఉద్యోగులకు ఈపీఎఫ్ చందాను భరించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కార్మిక శాఖ చర్యలకు తీసుకోవడానికి సిద్ధమైంది.
చిత్తూరు రెడ్ జిల్లాగా ప్రకటించింది కేంద్రం. దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు అధికమౌతున్న సంగతి తెలిసిందే. దీంతో కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటూ రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది. ఈ వైరస్ త్వరగా ఎక్కువగా విస్తరిస్తున్న 96 జిల్లాల జ�
సెంట్రల్ రైల్వే అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీ కోసం రైల్వే రిక్రూట్ మెంట్ సెల్(RRC) నోటిఫికేషన్ విడుదల చేసింది. మెుత్తం 2 వేల 562 ఖాళీలు ఉన్నాయి. విభాగాల వారీగా ఖాళీలను భర్తి చేయనుంది. అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విభా
సంక్రాంతి తర్వాత కేంద్ర మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత కేబినెట్లో జేడీయూ, అన్నాడీఎంకేలకు ప్రాతినిధ్యం లేదు. మంత్రివర్గంలో ఉన్న శివసేన ఎన్డీయే నుంచి వైదొలగింది. దీంతో మంత్రివర్గంలో మిత్రపక్షాలక�
రైల్వే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్ధులకు శుభవార్త. నార్త్ సెంట్రల్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్ మెంట్ సెల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మెుత్తం 296 పోస్టులు ఉన్నాయి. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయన�
తెలుగు రాష్ట్రాల్లోని విభజన సమస్యలకు త్వరలోనే చెక్ పడనుంది. పలు అంశాలపై చర్చలు జరుగుతున్నాయి. దాదాపు ఏడాది తర్వాత ఢిల్లీలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల మధ్య చర్చలు జరిగాయి. ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల�
బెంగళూరు సెంట్రల్లోని సెయింట్ జోసెఫ్ స్కూల్లో ప్రకాశ్రాజ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.అనంతరం ఆయన మాట్లాడుతూ..బెంగళూరు సెంట్రల్లోని సెయింట్ జోసెఫ్ స్కూల్లో చదువుకున్నాననీ..తాను ఎక్కడ చదివానో అక్కడే ఓటు వేయడం సంతోషంగా ఉందని నట
దర్యాప్తు సంస్థల్లో ఉన్న అధికారుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి అవార్డు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఈ ఏడాదిలోనే దీనిని ప్రారంభించింది. తొలి అవార్డు హైదరాబాద్ పోలీసు విభాగంలోని ఏసీపీ ఎస్. రంగారావుకు దక్కింది. ప్రస్తుతం స్పెషల్ బ్రాం�