Home » CENTRAL GOVERNEMENT
2024 లోక్సభ ఎన్నికలకు ముందే కేంద్రంలోని బీజేపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో ప్రజాందోళనలతో వెనక్కి తగ్గిన బీజేపీ సర్కారు మళ్లీ సున్నితమైన యూనిఫాం సివిల్ కోడ్ను అమలు చేయాలని యోచిస్తోంది.ఈ అంశంపై సంప్రదింపుల ప్రక్రియ ఆరంభిస్తున్న�
ఏపీ రాజధానిపై ఇంకా క్లారిటీ లేదు. జనాల్లో ఫుల్ కన్ ఫ్యూజన్ ఉంది. ఏపీ రాజధాని అంశంపై రగడ జరుగుతోంది. రాజధాని అమరావతే అని కొందరు కాదని మరికొందరు వాదనలు వినిపిస్తున్నారు. రాజధాని అంశం
Historical Relations: శ్రీకాకుళం జిల్లాలోని దంతపురానికి శ్రీలంకకు మధ్య సంబంధముందట. దంతపురంలో బౌద్ధస్తూపాన్ని కళింగ రాజుల హయాంలో నిర్మించారు. అప్పుడు ప్రతిష్టించిన స్తూపం కింద బుద్ధుడి అస్థికగా ఆయన దంతాన్ని ఉంచారు. అది ప్రస్తుతం శ్రీలంకలోని క్యాండీ సమ
మహారాష్ట్ర ప్రభుత్వానికి మరో రూ.2,160కోట్ల కరువు సాయాన్ని కేంద్రప్రభుత్వం విడుదల చేసినట్లు మంగళవారం(మే-7,2019) మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు.ఇప్పటివరకు మొత్తంగా రూ.4248.59కోట్ల కరువు సాయాన్ని కేంద్రం విడుదల చేసినట్లు ఫడ్నవీస్ ట్విట్ట
ఆప్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది.ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం, కేంద్రం మధ్య అధికారాల వివాదానికి సంబంధించి గురువారం(ఫిబ్రవరి-14,2019) సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. యాంటీ కరప్షన్ బ్రాంచ్(ACB) వంటి సంస్థలను నియంత్రించే అధికారం కోసం ప్రయత�