Home » Central Home Minister
కరోనా కట్టడి కోసం రంగంలోకి ఆర్మీ
ఏపీ రాష్ట్రంలో ఎన్నికల అధికారి రమేశ్ కుమార్ వ్యవహారం హాట్ టాపిక్ అయ్యింది. ఆయన రాసినట్లుగా ప్రచారమౌతున్న లేఖపై..భద్రత విషయంలో కేంద్రం స్పందించింది. ఆయనకు పూర్తి భద్రత కల్పిస్తామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. 2020, మార్చి 20�
ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ఆసక్తి రేపుతోంది. 2020, ఫిబ్రవరి 12వ తేదీ బుధవారం ఢిల్లీకి వెళ్లిన సీఎం జగన్..ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలిసిన సంగతి తెలిసిందే. 2020, ఫిబ్రవరి 14వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో జగన్ సమావ�
అయోధ్య రామ జన్మభూమి-బాబ్రీ మసీదు స్థల వివాదం కేసులో సుప్రీం కోర్టు ఇవాళు తీర్పు వెల్లడించింది.తీర్పు వెలువరించకముందే కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన షా నివాసంలో అత్యున్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేసి సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో
ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ వెళ్లనున్నారు. 2019, ఆగస్టు 26వ తేదీ సోమవారం ఉదయం ఏడున్నరకు గన్నవరం విమానాశ్రయం నుంచి ఆయన ఢిల్లీకి బయలుదేరుతారు. ఉదయం 11గంటలకు నక్సలిజంపై కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరవుతారు. సాయంత్