-
Home » Central Minister Amit Shah
Central Minister Amit Shah
Central Minister Amit Shah: అప్పుడెందుకు మౌనంగా ఉన్నారు? సత్యపాల్ మాలిక్ ఆరోపణలపై స్పందించిన అమిత్ షా
April 22, 2023 / 01:52 PM ISTగవర్నర్గా ఉన్నప్పుడే ఈ అంశంపై మాట్లాడి ఉండాల్సింది. ఇలాంటి చౌకబారు ఆరోపణలన్నీ బహిరంగ చర్చకు గురికావు అంటూ సత్యపాల్ మాలిక ఆరోపణలపై కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు.
Madhya Pradesh Road Accident: అమిత్ షా సభ నుంచి తిరిగి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది మృతి
February 25, 2023 / 07:40 AM ISTమధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ట్రక్కు ఆగిఉన్న మూడు బస్సులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది మరణించగా, 39 మందికి గాయాలయ్యాయి. అమిత్ షా నిర్వహించిన బహిరంగ…
Minister Amit Shah: అసోంలో అమిత్ షా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. అసలేం జరిగిందంటే?
January 5, 2023 / 08:12 AM ISTఈ ఏడాది త్రిపురలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో త్రిపురలోని అగర్తలాలో రథయాత్రను ఆ రాష్ట్ర బీజేపీ ప్లాన్ చేసింది.…
Minister Amit Shah: పాకిస్తాన్ నుంచి వచ్చే డ్రోన్లపై నిఘా పెట్టంటి.. బీఎస్ఎఫ్కు అమిత్ షా ఆదేశం
October 8, 2022 / 07:23 AM ISTపాకిస్తాన్ నుండి జమ్మూలోని 182 కి.మీ పొడవైన అంతర్జాతీయ సరిహద్దులో డ్రోన్లు రవాణాను ఎదుర్కోవడానికి సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్)కి నాయకత్వం వహించాలని హోం మంత్రి అమిత్ షా కోరారు.
Tamilnadu CM MK Stalin: సెప్టెంబర్ 14న భారతీయ భాషల దినోత్సవంగా ప్రకటించాలి..
September 15, 2022 / 08:26 PM ISTహిందీ దివస్ పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు డీఎంకే అధినేత, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ స్పందించారు. సెప్టెంబర్ 14న జరుపుకునే హిందీ దివస్ను “భారతీయ భాషల దినోత్సవం”గా…
Telangana Formation Day: నేడు తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. పబ్లిక్ గార్డెన్స్లో కేసీఆర్.. ఢిల్లీలో అమిత్ షా..
June 2, 2022 / 07:32 AM ISTఎంతోమంది పోరాటం. మరికొందరి బలి దానం. ఫలితంగా తెలంగాణ రాష్ట్రం అవతరించింది. నేటితో తెలంగాణకు ఎనిమిదేళ్లు పూర్తయ్యాయి. 2014లో జూన్ 2న కొత్త రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. అప్పటి నుంచి ప్రతీయేటా జూన్2న తెలంగాణ…
Amit Shah : ఏపీలో 2024 అధికారం దిశగా బీజేపీ – సోము వీర్రాజు
November 15, 2021 / 03:56 PM IST2024 అధికారం దిశగా అడుగులు వేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తమకు దిశానిర్దేశం చేశారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వెల్లడించారు.